-
Home » decided
decided
Mrityunjaya Homam SKU : ఎస్ కేయూలో మృత్యుంజయ హోమం.. చర్చనీయాంశంగా మారిన రిజిస్ట్రార్ నిర్ణయం
February 20, 2023 / 03:03 PM ISTఅనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ రిజిస్ట్రార్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అయింది. యూనివర్శిటీలో మృత్యుంజయ హోమం జరిపించాలని రిజిస్ట్రార్ నిర్ణయించారు.
Vande Bharat Express : నల్లగొండ మీదుగా తిరుపతికి వందేభారత్ ఎక్స్ ప్రెస్!
February 19, 2023 / 01:19 PM ISTసికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును నల్లగొండ మీదుగానే నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. సికింద్రబాద్, బీబీనగర్, నల్లగొండ, గుంటూరు, తెనాలి, నెల్లూరు గూడూరు, శ్రీకాళహస్తి మీదుగా రైలు తిరుపతికి…
Venkat Reddy Munugodu By-Election : మునుగోడు బైపోల్కు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దూరం
August 23, 2022 / 09:07 AM ISTమునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్లో తనకు జరుగుతోన్న అవమానంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆయన సుదీర్ఘ లేఖ రాశారు. ప్రస్తుత…
TTD : టీటీడీ కీలక నిర్ణయాలు..సెప్టెంబర్ 27 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
July 12, 2022 / 11:44 AM ISTతిరుమలలోని బేడి ఆంజనేయ స్వామివారికి వెండి కవచాల స్థానంలో బంగారు కవచాలు అమర్చాలని నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలోని శ్రీవారి ఆలయంలో సుందరీకరణకు 2.90 కోట్ల రూపాయలు కేటాయించారు.
Central Govt : దేశద్రోహ చట్టాన్ని పునఃపరిశీలిస్తాం..సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
May 9, 2022 / 05:56 PM ISTసెక్షన్ 124 ఏ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లకు ప్రతిస్పందనగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఈ చట్టం అవసరమా? అని గతంలో కేంద్రాన్ని సుప్రీంకోర్టు…
కమాండ్ కంట్రోల్ రూమ్ విశాఖలో నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
March 3, 2021 / 10:07 PM ISTcommand control room : విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మించాలన్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. విజయవాడలో కాకుండా విశాఖలో నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పటికే వైజాగ్ను పరిపాలనా రాజధానిగా సీఎం జగన్…
ఊళ్లలో ప్రభుత్వ క్లినిక్ లు
February 4, 2021 / 09:51 AM ISTcentral govt decided government clinics : పల్లెలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ క్లినిక్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. జాతీయ…
తెలంగాణలో నియంత్రిత సాగు విధానం రద్దు..రైతులు ఇష్టమైన పంటలు వేసుకోవచ్చు
December 27, 2020 / 07:19 PM ISTTelangana government decided to abolish controlled cultivation : తెలంగాణలో నియంత్రిత సాగు విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి నియంత్రిత సాగు విధానం ఉండదని సీఎం…
మెట్రో రైళ్లల్లో సైకిళ్లను తీసుకెళ్లవచ్చు
November 19, 2020 / 02:31 AM ISTcarry bicycles inside metro trains : మెట్రో రైళ్లు ప్రజల ఆదరణలు పొందుతున్నాయి. తొందరగా గమ్య స్థానానికి చేరుకోవడం, ట్రాఫిక్ సమస్యలను దూరం చేస్తున్నాయి. గంటల పాటు ట్రాఫిక్ చిక్కుకొనే సమస్యను తీర్చుతున్నాయి.…
మెడికల్ కోర్సుల ఫీజులను సవరిస్తూ… ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
November 6, 2020 / 12:09 PM ISTReduce the medical courses fees in AP government: ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో యాజమాన్య , కన్వీనర్, ఎన్ఆర్ఐ కోటాల కింద వైద్య విద్యను అభ్యసించే విద్యార్దుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక…