Decision Pending

    England And Pakistan : 22 వేల ముందు ప్రపోజ్, ఓహ్..ఆమె ఎస్ చెప్పేసింది

    July 21, 2021 / 07:16 PM IST

    ఇంగ్లండ్ - పాక్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ తిలకించడానికి భారీగానే ప్రేక్షకులు వచ్చారు. మ్యాచ్ 9 ఓవర్ జరుగుతోంది. ఈ సమయంలో పాక్ ఆటగాళ్లు రిజ్వాన్, ఫఖార్ బ్యాటింగ్ చేస్తున్నారు. అనూహ్యంగా అందరి దృష్టి ఓ యువకుడు, ఓ యువతిపై నెలకొంది.

10TV Telugu News