decission

    Karnataka CM : కర్ణాటకకు కొత్త సీఎం..రాజీనామా సంకేతాలిచ్చిన యడియూరప్ప!

    July 22, 2021 / 03:43 PM IST

    కర్ణాటక ముఖ్యమంత్రి రాజీనామాపై ఊహాగానాలు వెలువడుతున్న వేళ గురువారం బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు.

    మొత్తం కట్టాల్సిందే :పార్లమెంట్ క్యాంటీన్ లో ఎంపీలకు నో సబ్సీడీ ఫుడ్

    December 5, 2019 / 11:11 AM IST

    ఇకపై పార్లమెంట్ క్యాంటీన్ లో ఎంపీలకు సబ్సీడీ ఫుడ్ అందదు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సూచనతో…పార్లమెంట్ క్యాంటీన్ లో ఇకపై ఫుడ్ ని తక్కువ ధరకు తీసుకోకూడదని,తాము తీసుకునే ఫుడ్ వాస్తవ ధరను చెల్లించాలని ఎంపీలందరూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నార�

    కేంద్రం సంచలన నిర్ణయం : సిగరెట్ల బ్యాన్ కు రంగం సిద్ధం?

    September 19, 2019 / 09:31 AM IST

    భారత్ లో త్వరలో సిగరెట్లు బ్యాన్ అవబోతున్నాయా?ఆ దిశగా కేంద్రంగా వేగంగా అడుగులు వేస్తోందా అంటే ఇటీవల కాలంలో కేంద్రం తీసుకుంటున్న పలు నిర్ణయాలు అవుననే చెబుతున్నాయి. ప్రతి ఏటా భారత్ లో లక్షల మంది ధుమపానం కారణంగా అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్ప�

    గుడ్ బై… ఇండోర్ ప్రజలపై బాంబు పేల్చిన లోక్ సభ స్పీకర్

    April 5, 2019 / 10:45 AM IST

    ఇండోర్ ప్రజలకు షాకింగ్ న్యూస్ చెప్పారు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయాలని అనుకోవడం లేదని సుమిత్రా మహాజన్ ప్రకటించారు.

    ఢిల్లీలో ఆప్-కాంగ్రెస్ పొత్తు!

    March 26, 2019 / 10:00 AM IST

    ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ పొత్తుకి అంతా రెడీ అయినట్లు తెలుస్తోంది.త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశముంది. రెండు పార్టీలకు చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు కానీ ముందు ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీని ఓడించాలని ఢిల�

    TRSలోనే ఉంటా..నామా గెలుపుకి కృషి చేస్తా :పొంగులేటి

    March 24, 2019 / 03:45 PM IST

    తాను టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సృష్టం చేశారు.టిక్కెట్ కేటాయింపు విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తున్నట్లు తెలిపారు.ఖమ్మం పార్లమెంట్‌ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా �

    మధ్యవర్తిత్వమే మార్గమా? : అయోధ్య కేసులో తీర్పు రిజర్వ్

    March 6, 2019 / 08:41 AM IST

    అయోధ్య ల్యాండ్ వివాదాన్ని శాశ్వత పరిష్కారం కోసం కోర్టు ఆధ్వర్యంలో నియమించే మధ్యవర్తికి అప్పగించాలా వద్దా అన్నదానిపై తీర్పుని రిజర్వ్ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసుపై బుధవారం(మార్చి-6,2019) విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి �

10TV Telugu News