-
Home » DECLARE
DECLARE
Allahabad HC: గోవధ మీద అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ హిందూ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. కోర్టుల నుంచి ఈ డిమాండ్కు పలుమార్లు వచ్చింది. సెప్టెంబరు 2021లో ఇదే అలహాబాద్ హైకోర్టు, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించి, చట్టం చేయాలని సూచించింది. అంతకుముందు 2017ల�
Ramcharitmanas: విపక్షాల డిమాండ్లను తలకిందులు చేస్తూ మౌర్యకు మద్దతు ఇచ్చిన అఖిలేష్!
1991 కి ముందు దేశాన్ని కుదిపివేసిన మండల్ ఉద్యమం ప్రధానంగా బిహార్, యూపీ రాష్ట్రాలు కేంద్రంగానే సాగింది. ఇందులో బిహార్ రాష్ట్రంలోని ప్రభుత్వం అధికారికంగా కులగణన ప్రారంభించగా, యూపీ నుంచి ఎస్పీ ఇప్పుడిప్పుడే ఈ డిమాండుకు సై అంటోంది. ఇక యూపీలో మరో �
Maha vs Karnataka: మాకు కాదు, వారికి కాదు.. కర్ణాటకతో సరిహద్దు వివాదంపై శివసేన వింత డిమాండ్
వివాదాస్పద బెళగావి ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలంటూ మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సోమవారం డిమాండ్ చేశారు. ఈ వివాదంపై ఇప్పటికే చొరవ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తిస్తేనే వివాదం చల్లబడుతుందని ఉద్�
Sponsor of Terrorism: ఉగ్రవాద స్పాన్సర్ రష్యా అని ప్రకటించిన యూరోపియన్ పార్లమెంట్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ ఎక్కువగా నష్టపోయింది. ప్రస్తుతం ఈ దేశం యుద్ధ ఫలితాల్ని అనుభవిస్తోంది. అక్కడి కోట్లాది మంది ప్రజలు కనీస విద్యుత్ సౌకర్యం లేక అల్లాడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ మధ్యే వ
Cow As National Animal?: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ పిటిషన్.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం కోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించబోమని కోర్టు తెలిపింది.
Holidays: ఏపీలో రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చెన్నైలో తీరం దాటింది. తమిళనాడులో తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుంది.
EPF వడ్డీ రేటులో కోత ?
EPFO : ఉద్యోగుల భవిష్య నిధి (EPF) డిపాజిట్లపై వడ్డీని మార్చి 04వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. ఈ దఫా వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. సంస్థకు చెందిన కేంద్ర ధర్మకర్తల బోర్డు శ్రీనగర్ లో సమావేశం కానుంది. కేంద్ర ధర్మకర్తల బోర్డుకు క
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు : ఒక స్థానానికి అభ్యర్థి ఖరారు… మరొక స్థానంపై ఉత్కంఠ
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాల భర్తీ విషయంలో ఒక స్థానానికి అభ్యర్థి పేరు దాదాపు ఖరారైంది.
మిడుతల దాడి : జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్
పాకిస్తాన్లో జాతీయ ఎమర్జెన్సీని విధించారు. పంటపొలాలపై మిడుతల దండు విరుచుకుపడటంతో ఏం చేయాలో అర్థంకాక ఆ దేశం ఇలా ఎమర్జెన్సీని విధించింది.
CAA నిరసనలు : జనవరి 26 ను రాజ్యాంగ రక్షణ దినంగా ప్రకటించనున్న కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా
71 వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా భారతదేశంలోని కాథలిక్ చర్చి పౌరసత్వం సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్చ్ బిషప్లతో కలిసి ఆందోళనలో పాల్గొంటుందని, ఆదివారం సామూహికంగా రాజ్యాంగం ఉపోద్ఘాతం చదవాలని విశ్వాసులను కోరారు.