Home » DECLARE
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ హిందూ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. కోర్టుల నుంచి ఈ డిమాండ్కు పలుమార్లు వచ్చింది. సెప్టెంబరు 2021లో ఇదే అలహాబాద్ హైకోర్టు, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించి, చట్టం చేయాలని సూచించింది. అంతకుముందు 2017ల�
1991 కి ముందు దేశాన్ని కుదిపివేసిన మండల్ ఉద్యమం ప్రధానంగా బిహార్, యూపీ రాష్ట్రాలు కేంద్రంగానే సాగింది. ఇందులో బిహార్ రాష్ట్రంలోని ప్రభుత్వం అధికారికంగా కులగణన ప్రారంభించగా, యూపీ నుంచి ఎస్పీ ఇప్పుడిప్పుడే ఈ డిమాండుకు సై అంటోంది. ఇక యూపీలో మరో �
వివాదాస్పద బెళగావి ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలంటూ మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సోమవారం డిమాండ్ చేశారు. ఈ వివాదంపై ఇప్పటికే చొరవ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తిస్తేనే వివాదం చల్లబడుతుందని ఉద్�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ ఎక్కువగా నష్టపోయింది. ప్రస్తుతం ఈ దేశం యుద్ధ ఫలితాల్ని అనుభవిస్తోంది. అక్కడి కోట్లాది మంది ప్రజలు కనీస విద్యుత్ సౌకర్యం లేక అల్లాడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ మధ్యే వ
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం కోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించబోమని కోర్టు తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చెన్నైలో తీరం దాటింది. తమిళనాడులో తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుంది.
EPFO : ఉద్యోగుల భవిష్య నిధి (EPF) డిపాజిట్లపై వడ్డీని మార్చి 04వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. ఈ దఫా వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. సంస్థకు చెందిన కేంద్ర ధర్మకర్తల బోర్డు శ్రీనగర్ లో సమావేశం కానుంది. కేంద్ర ధర్మకర్తల బోర్డుకు క
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాల భర్తీ విషయంలో ఒక స్థానానికి అభ్యర్థి పేరు దాదాపు ఖరారైంది.
పాకిస్తాన్లో జాతీయ ఎమర్జెన్సీని విధించారు. పంటపొలాలపై మిడుతల దండు విరుచుకుపడటంతో ఏం చేయాలో అర్థంకాక ఆ దేశం ఇలా ఎమర్జెన్సీని విధించింది.
71 వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా భారతదేశంలోని కాథలిక్ చర్చి పౌరసత్వం సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్చ్ బిషప్లతో కలిసి ఆందోళనలో పాల్గొంటుందని, ఆదివారం సామూహికంగా రాజ్యాంగం ఉపోద్ఘాతం చదవాలని విశ్వాసులను కోరారు.