ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతున్న భారత జనాభా రాబోయే కాలంలో భారీగా తగ్గిపోనుందట. మరో 78 ఏళ్లలో దాదాపు 41 కోట్ల జనాభా తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ దేశాల జనాభా కూడా తగ్గుతుందని ఈ నివేదిక తేల్చింది.
కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ప్రధాని నరేంద్రమోదీ.
దేశవ్యాప్తంగా మరణ మృదంగం మ్రోగించిన కరోనా సెకండ్ వేవ్.. ఎట్టకేలకు అదుపులోకి వస్తుంది. కరోనా మహమ్మారి వేగం మందగించగా.. కొత్త కేసులలో స్థిరమైన క్షీణత కనిపిస్తుంది. దేశంలో ప్రతిరోజూ 60వేల కంటే తక్కువ పాజిటివ్ కేసులు వస్తున్నాయి.
కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి. లాక్ డౌన్లు, ఆంక్షలు పని చేస్తున్నాయి.
ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా 20 వేలకు పైబడి కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా..24 గంటల వ్యవధిలో 12 వేల 994 మందికి కరోనా సోకింది.
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కేసులు కాస్త తగ్గినా.. మరణాలు మాత్రం ఏ దేశంలోనూ నమోదుకానన్ని రికార్డవుతున్నాయి. ఇప్పటికే వైరస్ దెబ్బకు అల్లాడుతన్న ప్రజలకు.. మరో షాకింగ్ న్యూస్ చెప్పారు శాస్త్రవేత్తలు.
TS Covid Cases Decline : తెలంగాణలో గత రెండు వారాలుగా కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. కొవిడ్ నియంత్రణకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని.. కొవిడ�
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. .గత 24 గంటల వ్యవధిలో 14 వేల 986 మందికి కరోనా సోకింది.
India’s active Covid-19 case : భారతదేశంలో కొవిడ్ -19 (Covid – 19) వైరస్తో బాధ పడుతూ కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని హెల్త్ మినిస్ట్రీ (Health Ministry) వెల్లడించింది. రోజువారీ తక్కువగా కేసులు రికార్డువుతున్నట్లు, వైరస్ వ్యాప్తి క్షీణించిందనే అభిప్రాయం వ్యక్తం
In Mumbai 900 People loses their lives: దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబై మహానగరంలో 11 నెలల కాలంలో 900 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు తేలింది. గతంలో నమోదైన కేసులతో పోలిస్తే..ఆత్మహత్య కేసుల్లో ఈసారి 14 శాతం మేర తగ్గుదల నమోదైందని పోలీసులు వెల్లడించారు. జనవరి నుంచి నవంబర