-
Home » deepotsav
deepotsav
Deepotsav: అంగరంగ వైభవంగా అయోధ్య దీపోత్సవం.. 15 లక్షలకు పైగా మట్టి ప్రతిమలతో గిన్నీస్ రికార్డ్
సరయూ బ్యాంకు సమీపంలోని రామ్కీ పైడి వద్ద నిర్వహించిన దీపోత్సవ వేడుకల్లో 22,000 మంది వాలంటీర్లు 15 లక్షలకు పైగా మట్టి దీపాలను వెలిగించనున్నట్లు అయోధ్య డివిజనల్ కమిషనర్ నవదీప్ రిన్వా తెలిపారు. ఇవే కాకుండా పట్టణంలోని ముఖ్యమైన కూడళ్లు, ప్రదేశాల్ల�
Ayodhya Deepotsav: నేడు అయోధ్యలో దీపోత్సవ్.. 18లక్షల మట్టి ప్రమిదలను వెలిగించేందుకు ఏర్పాట్లు పూర్తి.. హాజరుకానున్న ప్రధాని మోదీ..
సరయూ నదీ తీరప్రాంతంలో హారతి కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రధాని మోదీ సాయంత్రం 6.30గంటల సమయంలో ఈ కార్యక్రమానికి హాజరై హారతి ఇవ్వనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదేవిధంగా బాణసంచాలను పెద్ద ఎత్తున కాల్చడంతో పాటు మ్యూజికల్
PM Narednar Modi: 23న అయోధ్యలో 15లక్షల మందితో దీపోత్సవ వేడుక.. పాల్గోనున్న ప్రధాని మోదీ..
ప్రతీయేటా దీపావళికి ఒకరోజు ముందు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీపోత్సవ్ వెలుగుల పండుగని నిర్వహిస్తోంది. దీనిలో ప్రజలు అయోధ్యలోని నదీతీరంలో 'ద్వీపాలతో' వరుసలో ఉంటారు. గత ఏడాది తొమ్మిది లక్షల మందితో రికార్డు నెలకొల్పగా.. 23న 15లక్షల మందితో చారిత్రాత�
Ayodhya Deepotsav : హెలికాఫ్టర్ లో అయోధ్యకు సీతారాములు..రామభక్తులపై బుల్లెట్ల వర్షం కురిపించారన్న యోగి
దీపావళి పండుగను పురస్కరించుకుని యూపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'అయోధ్య దీపోత్సవం' అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కోసం విచ్చేసిన శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి,భరతుడు పాత్రల
అయోధ్యలో 6 లక్షల 6వేల 569 దీపాలు, గిన్నిస్ రికార్డు
Deepotsav In Ayodhya World record : దీపావళి వేళ అయోధ్య వెలిగిపోయింది. మిరుమిట్లు గొలిపే దీప కాంతులతో ప్రకాశవంతమైంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్యలో దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో దీపాలను వెలిగించి.. ప్రపంచ రికార్డును సృ�
ఐదున్నర లక్షల మట్టి దీపాలతో అయోధ్యలో గిన్నిస్ వరల్డ్ రికార్డు
ఉత్తరప్రదేశ్ లోని యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఈ దీపావళికి గిన్నీస్ రికార్డ్ సాధించేందుకు సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా దీపావళి సంబురాలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో శనివారం ఈఅక్టోబర్ 26,2019) రాత్రి యూపీ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించన�