-
Home » defamation
defamation
Nara Lokesh: మంగళగిరి కోర్టుకు నారా లోకేశ్.. అందరి సంగతి తేలుస్తా.. వైసీపీ నేతలకు వార్నింగ్
July 14, 2023 / 04:05 PM ISTఅధికారంలోకి రాగానే సిట్ వేసి అందరి సంగతి తేలుస్తాం. ఎమ్మెల్యేల అవినీతిపై నేను చేస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ చేయించుకునే దమ్ము వారికుందా?
False Propaganda : టెస్లాపై నెగిటీవ్ ప్రచారం.. న్యాయపోరాటానికి సిద్దమైన ఎలాన్ మస్క్
September 29, 2021 / 04:46 PM ISTటెస్లా కంపెనీపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తిపై న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్.
యూట్యూబర్పై అక్షయ్ ఆగ్రహం, రూ. 500 కోట్ల పరువు నష్టం నోటీసు
November 20, 2020 / 02:46 AM ISTAkshay Kumar serves Rs 500-cr defamation notice : యూ ట్యూబర్ పై బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు రూ. 500…
యూపీలో పరువు హత్య : పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కుమార్తెను గొడ్డలితో నరికి చంపిన తల్లిదండ్రులు
November 2, 2020 / 02:27 AM ISTParents killed daughter : ఉత్తరప్రదేశ్లో పరువు హత్య జరిగింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కుమార్తెను తల్లిదండ్రులు గొడ్డలితో నరికి చంపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ప్రతాప్గఢ్లోని రైల్వే ట్రాక్పై పడేశారు. పోలీసులు…
TTD పాలక మండలి : వెంకన్నను అవమానిస్తే రూ. 100 కోట్ల పరువునష్టం
December 28, 2019 / 10:34 AM ISTతిరుమల తిరుపతి ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులను నియమించేందుకు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ప్రధాన అర్చకులుగా ఉన్న అతను కొనసాగుతారని వెల్లడించారు. దీనిపై ఆలయ అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.…
పురువునష్టం కేసులో గెలిచిన ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య
November 13, 2019 / 05:01 AM ISTపాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య పరువునష్టం కేసులో యూకే కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇమ్రాన్ఖాన్ మాజీ భార్య రెహామ్ ఖాన్ యూకే హైకోర్టులో వేసిన పరువునష్టం కేసులో విజయం సాధించారు. పాక్…
చినబాబు చిరుతిండి రూ.25 లక్షలు కథనంపై లోకేష్ సీరియస్
October 29, 2019 / 04:15 AM ISTఓ దినపత్రికపై మాజీమంత్రి నారా లోకేష్ పోరుకు రెడీ అయ్యారు. తనపై ప్రచురించిన అసత్య కథనంపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నారు. పరువు నష్టం దావా
జర్నలిస్ట్ లకు బీజేపీ లంచం! : సీసీటీవీ క్లిప్ విడుదల
May 8, 2019 / 07:38 AM ISTసార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసేలా తమకు అనుకూలంగా కథనాలు ప్రసారం చేయాలంటూ రిపోర్టర్ లకు లంచం ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని జమ్మూకశ్మీర్ లోని లేహ్ కు చెందిన జర్నలిస్ట్ ల బృందం ఆరోపించింది. దీనికి సంబంధించిన…
హత్య కేసులో రాహుల్ కి సమన్లు
April 3, 2019 / 03:25 PM ISTజర్నలిస్ట గౌరీ లంకేష్ హత్య కేసులో ఆర్ఎస్ఎస్ హస్తం ఉందంటూ చేసిన ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి బుధవారం(ఏప్రిల్-3,2019) థానే కోర్టు బుధవారం(ఏప్రిల్-3,2019) సమన్లు…