Home » defamation case filed
పోసాని కృష్ణమురళీపై మంగళగిరి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. పోసానితో పాటు సింగలూరు శాంతి ప్రసాద్ పై కూడా లోకేశ్ కేసు దాఖలు చేశారు.