-
Home » Defence ministry
Defence ministry
Indian Army : రూ.6,500కోట్లతో 400 ఫిరంగి తుపాకుల కొనుగోలుకు ఆర్మీ ఒప్పందం
భారతదేశ సైన్యానికి కొత్తగా 400 ఫిరంగి తుపాకుల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ తాజాగా టెండర్ పిలిచింది. మేకిన్ ఇండియాలో భాగంగా మన సైన్యానికి దేశీయంగా తయారు చేసిన ఆర్టిలరీ గన్స్ ను కొనుగోలుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది....
Pralay missiles: ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులను కొనేందుకు గ్రీన్ సిగ్నల్.. చైనా, పాక్ వెన్నులో వణుకు
ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులను చైనా, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ..
DRDO Drone: పొలాల్లో కుప్పకూలిన డీఆర్డీవో డ్రోన్.. భయాందోళనకు గురైన స్థానికులు
పొలాల్లో డ్రోన్ కూలిపోవటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీ శబ్దం రావడంతో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ప్రమాద స్థలానికి చేరుకున్నారు.
Agni V missiles: అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతం.. రాత్రిపూట ప్రయోగించిన భారత్
భారత రక్షణ శాఖ చేపట్టిన మరో క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. అణ్వాయుధాల్ని మోసుకెళ్లగలిగే అగ్ని-5 క్షిపణిని భారత రక్షణ శాఖ విజయవంతంగా ప్రయోగించింది.
Agnipath: ‘అగ్నిపథ్’పై 15న సుప్రీంకోర్టు విచారణ
గత జూన్లో కేంద్రం ‘అగ్నిపథ్’ స్కీం ప్రవేశపెట్టింది. భారత సైన్యంలో నాలుగేళ్ల సర్వీసుకుగాను ఈ స్కీం ద్వారా నియామకాలు చేపడుతారు. వీరిలో 25 శాతం మందిని మాత్రమే నాలుగేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో సైన్యంలోకి తీసుకుంటారు.
Predator Drones : రూ.21వేల కోట్ల డీల్.. 30 డ్రోన్ల కొనుగోలుపై నిర్ణయం తీసుకోనున్న రక్షణ మంత్రిత్వ శాఖ
భారత్ చేతికి ప్రిడేటర్ డ్రోన్లు అందనున్నాయి. అమెరికా నుంచి 30 ప్రిడేటర్ డ్రోన్లలను కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందంపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Defence Ministry : భారత అమ్ములపొదిలోకి 118 అర్జున MK-1A ట్యాంకులు
భారత ఆర్మీ కోసం.. 118 MBT(మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్)Mk-1A అర్జున ట్యాంకులు కొనుగోలు చేయాలని రక్షణ శాఖ నిర్ణయించింది.
Pegasus వివాదంపై పెదవి విప్పిన కేంద్రం
పార్లమెంట్ ను కుదిపేస్తున్న పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రప్రభుత్వం మౌనం వీడింది.
Smash 2000 : గాల్లో తిరిగే ఏకే 47 రైఫిళ్లు, ఉగ్రవాదులకు దబిడి దిబిడే
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. శత్రువులపై పే చేయి సాధించాలనే క్రమంలో..రక్షణరంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తొలిసారిగా భారతదేశంలో డ్రోన్లతో దాడులు జరగడం అందర్నీ కలవరపాటుకు గురి చేసింది.
Third Route To Ladakh : లడఖ్ కు కొత్త సొరంగ మార్గం నిర్మాణానికి రక్షణశాఖ అంగీకారం
పై లడఖ్కు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయాణించేందుకు అనువుగా మనాలీ- లేహ్ మార్గంలో ఓ సొరంగ మార్గం నిర్మాణానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.