-
Home » Defence ministry
Defence ministry
Indian Army : రూ.6,500కోట్లతో 400 ఫిరంగి తుపాకుల కొనుగోలుకు ఆర్మీ ఒప్పందం
September 29, 2023 / 09:40 AM ISTభారతదేశ సైన్యానికి కొత్తగా 400 ఫిరంగి తుపాకుల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ తాజాగా టెండర్ పిలిచింది. మేకిన్ ఇండియాలో భాగంగా మన సైన్యానికి దేశీయంగా తయారు చేసిన ఆర్టిలరీ గన్స్ ను కొనుగోలుకు…
Pralay missiles: ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులను కొనేందుకు గ్రీన్ సిగ్నల్.. చైనా, పాక్ వెన్నులో వణుకు
September 17, 2023 / 08:55 PM ISTప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులను చైనా, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ..
DRDO Drone: పొలాల్లో కుప్పకూలిన డీఆర్డీవో డ్రోన్.. భయాందోళనకు గురైన స్థానికులు
August 20, 2023 / 02:23 PM ISTపొలాల్లో డ్రోన్ కూలిపోవటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీ శబ్దం రావడంతో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ప్రమాద స్థలానికి చేరుకున్నారు.
Agni V missiles: అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతం.. రాత్రిపూట ప్రయోగించిన భారత్
December 15, 2022 / 08:52 PM ISTభారత రక్షణ శాఖ చేపట్టిన మరో క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. అణ్వాయుధాల్ని మోసుకెళ్లగలిగే అగ్ని-5 క్షిపణిని భారత రక్షణ శాఖ విజయవంతంగా ప్రయోగించింది.
Agnipath: ‘అగ్నిపథ్’పై 15న సుప్రీంకోర్టు విచారణ
July 13, 2022 / 12:07 PM ISTగత జూన్లో కేంద్రం ‘అగ్నిపథ్’ స్కీం ప్రవేశపెట్టింది. భారత సైన్యంలో నాలుగేళ్ల సర్వీసుకుగాను ఈ స్కీం ద్వారా నియామకాలు చేపడుతారు. వీరిలో 25 శాతం మందిని మాత్రమే నాలుగేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో సైన్యంలోకి…
Predator Drones : రూ.21వేల కోట్ల డీల్.. 30 డ్రోన్ల కొనుగోలుపై నిర్ణయం తీసుకోనున్న రక్షణ మంత్రిత్వ శాఖ
November 15, 2021 / 07:34 PM ISTభారత్ చేతికి ప్రిడేటర్ డ్రోన్లు అందనున్నాయి. అమెరికా నుంచి 30 ప్రిడేటర్ డ్రోన్లలను కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందంపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Defence Ministry : భారత అమ్ములపొదిలోకి 118 అర్జున MK-1A ట్యాంకులు
September 23, 2021 / 07:52 PM ISTభారత ఆర్మీ కోసం.. 118 MBT(మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్)Mk-1A అర్జున ట్యాంకులు కొనుగోలు చేయాలని రక్షణ శాఖ నిర్ణయించింది.
Pegasus వివాదంపై పెదవి విప్పిన కేంద్రం
August 9, 2021 / 07:13 PM ISTపార్లమెంట్ ను కుదిపేస్తున్న పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రప్రభుత్వం మౌనం వీడింది.
Smash 2000 : గాల్లో తిరిగే ఏకే 47 రైఫిళ్లు, ఉగ్రవాదులకు దబిడి దిబిడే
June 30, 2021 / 09:45 AM ISTటెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. శత్రువులపై పే చేయి సాధించాలనే క్రమంలో..రక్షణరంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తొలిసారిగా భారతదేశంలో డ్రోన్లతో దాడులు జరగడం అందర్నీ కలవరపాటుకు గురి…
Third Route To Ladakh : లడఖ్ కు కొత్త సొరంగ మార్గం నిర్మాణానికి రక్షణశాఖ అంగీకారం
May 19, 2021 / 07:50 PM ISTపై లడఖ్కు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయాణించేందుకు అనువుగా మనాలీ- లేహ్ మార్గంలో ఓ సొరంగ మార్గం నిర్మాణానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.