Home » Defence ministry
భారతదేశ సైన్యానికి కొత్తగా 400 ఫిరంగి తుపాకుల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ తాజాగా టెండర్ పిలిచింది. మేకిన్ ఇండియాలో భాగంగా మన సైన్యానికి దేశీయంగా తయారు చేసిన ఆర్టిలరీ గన్స్ ను కొనుగోలుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది....
ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులను చైనా, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ..
పొలాల్లో డ్రోన్ కూలిపోవటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీ శబ్దం రావడంతో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ప్రమాద స్థలానికి చేరుకున్నారు.
భారత రక్షణ శాఖ చేపట్టిన మరో క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. అణ్వాయుధాల్ని మోసుకెళ్లగలిగే అగ్ని-5 క్షిపణిని భారత రక్షణ శాఖ విజయవంతంగా ప్రయోగించింది.
గత జూన్లో కేంద్రం ‘అగ్నిపథ్’ స్కీం ప్రవేశపెట్టింది. భారత సైన్యంలో నాలుగేళ్ల సర్వీసుకుగాను ఈ స్కీం ద్వారా నియామకాలు చేపడుతారు. వీరిలో 25 శాతం మందిని మాత్రమే నాలుగేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో సైన్యంలోకి తీసుకుంటారు.
భారత్ చేతికి ప్రిడేటర్ డ్రోన్లు అందనున్నాయి. అమెరికా నుంచి 30 ప్రిడేటర్ డ్రోన్లలను కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందంపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
భారత ఆర్మీ కోసం.. 118 MBT(మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్)Mk-1A అర్జున ట్యాంకులు కొనుగోలు చేయాలని రక్షణ శాఖ నిర్ణయించింది.
పార్లమెంట్ ను కుదిపేస్తున్న పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రప్రభుత్వం మౌనం వీడింది.
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. శత్రువులపై పే చేయి సాధించాలనే క్రమంలో..రక్షణరంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తొలిసారిగా భారతదేశంలో డ్రోన్లతో దాడులు జరగడం అందర్నీ కలవరపాటుకు గురి చేసింది.
పై లడఖ్కు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయాణించేందుకు అనువుగా మనాలీ- లేహ్ మార్గంలో ఓ సొరంగ మార్గం నిర్మాణానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.