-
Home » Delay
Delay
Breach of protocol: బెంగళూరు విమానాశ్రయంలో ప్రొటోకాల్ ఉల్లంఘన.. ఏకంగా గవర్నర్నే వదిలేసి వెళ్లిన ఎయిర్ ఏషియా విమానం
90 నిమిషాల తర్వాత గవర్నర్ మరొక విమానంలో హైదరాబాద్ బయల్దేరారు. కాగా, ఈ అంశంపై గవర్నర్ హౌస్ అధికారులు నోరు మెదపలేదు. దీనిపై ఎయిర్ ఏషియా అధికారులు కూడా స్పందించలేదు
Delhi Liquor Scam: విచారణకు హాజరుకాలేనన్న సిసోడియా.. సరేనన్న సీబీఐ
సిసోడియాపై 120బి (నేరపూరిత కుట్ర), 477ఎ (రికార్డుల తారుమారు), సెక్షన్ 7తో సహా భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ గతేడాది ఆగస్టులో ప్రత్యేక కోర్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం, అవినీ�
Dense Fog in Delhi: ఢిల్లీ ఎయిర్పోర్టును కమ్ముకున్న పొగ మంచు.. 100కుపైగా విమానాలు ఆలస్యం
పొగ మంచు ప్రభావంతో చీకటి అలుముకోవడం వల్ల విమానాలు ఎయిర్పోర్టులోనే నిలిచిపోయాయి. దాదాపు 118 వరకు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇవన్నీ డొమెస్టిక్ విమానాలే. అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీ రావాల్సిన విమానాలు కూడా ఆలస్యం అవుతున్నాయి.
Father Killed Daughter : ఆహారం వడ్డించడం ఆలస్యమైందని కూతురును హత్య చేసిన తండ్రి
ఉత్తర ప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతండ్రే కూతురును కడతేర్చాడు. ఆహారం వడ్డించడం ఆలస్యమైందని కన్న కూతురును హత్య చేశాడు. కుమార్తెను హత్య చేసిన తండ్రి మహ్మద్ ఫరియాద్ను పోలీసులు అరెస్ట్ చేశ�
Red sandal : సర్కారు వారి ఎర్రచందనం వేలానికి కేంద్రం జాప్యం..తలనొప్పిగా మారిన భద్రత
ప్రభుత్వ గోడౌన్లలో నిల్వ ఉన్న ఎర్రచందనం వేలానికి కేంద్రం జాప్యం చేస్తోంది. దీంతో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్ల పరిరక్షణ కంటే గోడౌన్లో ఉన్న ఎర్రదుంగల భద్రత తలనొప్పిగా మారింది.
RIL Share : రిలయన్స్ను దెబ్బతీసిన జియోఫోన్
టెలికాం రంగంలో అనేక సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో.. ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ తీసుకురానున్న సంగతి తెలిసిందే. తక్కువ ధర, అద్భుతమైన ఫీచర్లు..
Singareni workers : సింగరేణి కార్మికులకు గ్రాట్యూటీ గ్రాంట్ ఎప్పుడో?
దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి కార్మికుల జీవితాలు మాత్రం అంధకారంలోనే మగ్గుతున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వాళ్లకు రావల్సిన బెన్ ఫిట్స్ కోసం ఇప్పటికీ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
వార్నీ?!..మూడు గంటల సేపు రైలును ఆపేసిన పిల్లి..
cat on train roof causes three hour delay : లండన్లోని యుస్టన్ స్టేషన్లో ఎవరి పనులమీద వాళ్లు స్టేషన్ కొచ్చి ట్రైన్ ఎక్కారు. అది కరెంట్ తో నడిచే ఫాస్టెస్ ట్రైన్. ఇంకాసేపట్లో ట్రైను బయలుదేరనుంది. కానీ ఓ పిల్లి వల్ల ట్రైన్ కదలకుండా ఆపేశారు అధికారులు. అది మనదేశంలోలాగా స�
COVID 19 in AP : 24 గంటల్లో 379 కేసులు, ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 379 కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 23వ తేదీ బుధవారం సాయంత్రం ప్రభుత్వ
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ట్రంప్ సంచలన ట్వీట్
కరోనా మహమ్మారి కారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం నవంబర్ నెలలో మొదటి సోమవారం తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఆ లెక్కన ఈ ఏడాది నవంబర్ 3న ఓటింగ్