Home » DELAYS
delay in supply of covishield doses : భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్థల్లో ఒక్కటైన సీరం ఇనిస్టిట్యూట్ తాము తయారు చేసిన టీకాను అందించేందుకు ఆలస్యం చేస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి. ధరల విషయంల�
భారత్-చైనాల మధ్య గొడవలు కొనసాగుతున్న సమయంలో ఇరాన్.. భారత్కు అతిపెద్ద షాక్ ఇచ్చింది. ఓ అత్యంత కీలకమైన ప్రాజెక్టు భారత్ చేతి నుంచి చేజారిపోయింది. చైనాతో 400 బిలియన్ డాలర్ల ఒప్పందానికి ముందే ఇరాన్… చాబహర్ రైలు ప్రాజెక్టు నుంచి భారత్ను తప్పిం�
రైల్వేను అభివృద్ధి చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా చరిత్రలోనే తొలిసారిగా రైళ్లను ప్రైవేటు సంస్థలకు
ఓటు మన హక్కు. దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పదే పదే చెప్పింది.
పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో తయారైన దేశీయ తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) కమర్షియల్ రన్ ఆదివారం(ఫిబ్రవరి-17,2019) ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే తొలి రోజే గమ్యస్థానానికి దాదాపు గంటన్నర ఆలస్యంగా చేరుకుంది. సోమవారం(ఫిబ�
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనున్న సమయంలో మంగళవారం(జనవరి15,2019) బ్రెగ్జిట్ ఓటింగ్ లో పాల్గొనేందుకు బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన ఎంపీ తన డెలివరీ డేట్ ను వాయిదా వేసుకొన్నారు. ఎంపీ తులిప్ సిద్దిఖ్(36)కి వాస్తవానికి ఈ రోజు