Delhi and District Cricket Association

    ఫిరోజ్ షా కోట్ల స్టేడియంకు అరుణ్ జైట్లీ పేరు

    August 27, 2019 / 11:51 AM IST

    ఢిల్లీ : ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరు మార్చనున్నారు. స్టేడియంకు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పేరు పెట్టనున్నారు. ఈ మేరకు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం(డీడీసీఏ) నిర్ణయించింది. గతంలో అరుణ్ జైట్లీ  డీడీసీఏ అధ్యక్షుడిగా పని

10TV Telugu News