Home » delhi capitals
ఐపీఎల్ సీజన్ 13లో భాగంగా జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతుంది. ఈ క్రమంలోనే చెన్నై కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంకా జట్టులోకి ఎంగిడికి బ�
ఐపీఎల్ 2020 రెండవ మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. సూపర్ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ను ఓడించింది. అయితే ఇదే మ్యాచ్లో ఢిల్లీకి ఊహించని షాక్ ఎదురైంది. మ్యాచ్ సందర్భంగా స్టార్ స్ప�
Rabada’s hero : IPL – 2020 13వ సీజన్ లో జరిగిన రెండో మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ లెవల్ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్ విజయం సాధించింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ అభిమానులను అలరించింది. సూపర్ ఓవర్ కు దారి తీసిన ఈ మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ రెండు పరుగులు చేసింది. మూడు పర�
నెలల తరబడి నిరీక్షించిన ఐపీఎల్ మరో ఐదు వారాల్లో ఆరంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా క్రికెటర్లంతా ఇంటికే పరిమితం అవగా.. ఎట్టకేలకు అన్నీ అనుమతులతో ఈ బడా ఈవెంట్ ను రెడీ చేస్తుంది బీసీసీఐ. టోర్నీ వచ్చేస్తుంది మరి ప్రాక్టీస్ విషయానొకిస్తే కొం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ప్రారంభ తేదీల్లో ఎటువంటి మార్పులు లేకుండానే పూర్తి షెడ్యూల్ ప్రకటించింది బీసీసీఐ. ఐసీసీ హై పవర్ కమిటీ మీటింగ్ కారణంగా విదేశీ ఆటగాళ్లు టోర్నీకి రావడం ఆలస్యమవుతుందని ఊహాగానాలు వినిపించాయి. వాటన్నిటినీ �
ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2020వేలంలో అద్భుతాలు జరిగాయి. అనుభవం పక్కుబెట్టి టాలెంట్కు ప్రాధాన్యతనిచ్చే ఐపీఎల్ వేలం మరోసారి సత్తా ఉన్న ప్లేయర్లను టాప్లో నిలబెట్టింది. అన్ క్యాప్డ్ ప్లేయర్లు కనీస ధర కంటే రెట్టింపు ధరకు కొనుగోలు అవగా వే�
ఐపీఎల్ 2020 సీజన్ క్రికెటర్ల వేలంలో విదేశీ క్రికెటర్లు భారీ ధర పలికారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఆసీస్ బౌలర్ పాట్ కమిన్స్ రికార్డ్ ధరకు
టీమిండియా వెటరన్ స్పిన్నర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్గా 2018, 2019సీజన్లలో వ్యవహరించిన రవిచంద్రన్ అశ్విన్ జట్టు మారనున్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ కు వెళ్లనున్నాడు. కొద్ది నెలలుగా జరుగుతున్న చర్చలు ఫలించడంతో ఢి�
ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నప్పటి నుంచి ఢిల్లీ జట్టు ఊపందుకుంది. 2018లో గౌతం గంభీర్ కెప్టెన్సీకి వీడ్కోలు చెప్తూ.. సీజన్ మధ్యలోనే తప్పుకున్నాడు. ఆ సమయంలో కెప్టెన్గా బాధ్యతలు అందుకున్న శ్రేయాస్ 2019సీజన్లో
క్వాలిపయర్ 2మ్యాచ్లో చెన్నై రెచ్చిపోయింది. ఢిల్లీ నిర్దేశించిన లక్ష్యాన్ని అలవోకగా చేధించగలిగింది. ఓపెనర్లు షేన్ వాట్సన్, డుప్లెసిస్ హాఫ్ సెంచరీలతో విజయాన్ని చేరువ చేశారు.