delhi capitals

    CSKvDC: ధావన్ హాఫ్ సెంచరీ, చెన్నై టార్గెట్ 148

    March 26, 2019 / 04:11 PM IST

    ఐపీఎల్ 2019లో భాగంగా జరిగిన ఢిల్లీ.. చెన్నైల మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ అనుకున్నట్లుగానే శుభారంభాన్ని నమోదు చేసింది. పృథ్వీ షా(24), ధావన్(51) చక్కటి ఓపెనింగ్‌ ఇచ్చారు. అంత దూకుడుగా మొదలైన ఇన్నింగ్స్‌ను ధ

    చెన్నైvsఢిల్లీ: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

    March 26, 2019 / 01:54 PM IST

    ఐపీఎల్ 2019సీజన్‌లో ఐదో మ్యాచ్‌కు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదిక కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై విసిరిన ఛాలెంజ్‌కు ఫంత్ ప్రతాపం చూపించాల్సిన సమయమిది. ఇరు జ�

    గురు శిష్యుల యుద్ధం: ధోనీ వర్సెస్ పంత్

    March 26, 2019 / 11:59 AM IST

    ఐపీఎల్ 2019లో వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోన్న పోరుకు సమయం ఆసన్నమైంది.  ఢిల్లీ, చెన్నై జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగనుంది. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో సొంతగడ్డపై సత్తా చాటాలని ఢిల్లీ క్యాపిటల్స్ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ప్రచారంలో భాగంగా స�

    నిజంగా మిస్టర్ కూలే : గారాల పట్టి జీవాకు ధోనీ ల్వాంగేజ్ పాఠాలు

    March 25, 2019 / 10:36 AM IST

    టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ.. మిస్టర్ కూల్ ఎప్పుడు ఆహ్లాదకరంగా కనిపిస్తాడు. మైదానంలో ఉన్నా.. ఇంట్లో ఉన్నా.. ఎక్కడైనా తనదైన శైలిలో అందరిని ఆకట్టుకుంటాడు.

    యువరాజ్ మెరిసినా.. పంత్ చుక్కలు చూపెట్టాడు

    March 25, 2019 / 12:57 AM IST

    21ఏళ్ల కుర్రాడు.. అంచనాలు అస్సలు లేని జట్టు.. ప్రత్యర్ధుల జ్టటులో మహామహులు. అయినా కూడా 27బంతుల్లో 78పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అజరామర విజయం అందించాడు. ముంబై వేదికగా జరిగిన మూడవ ఐపిఎల్ మ్యాచ్‌లో యువ ఆటగాడు గత ఛాంపియన్‌లను మట్టి కరిపించాడు. �

    DC Vs MI పంత్ పిచ్చికొట్టుడు.. ముంబై టార్గెట్ 214

    March 24, 2019 / 04:25 PM IST

    ముంబై: ఐపీఎల్ 2019 సీజన్ 12 లో వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ కేపిటల్స్ భారీ స్కోర్ చేసింది. రిషబ్ పంత్ రెచ్చిపోయాడు.

    ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గురించి తెలుసుకోవలసినవి

    March 13, 2019 / 12:20 PM IST

    ఐపీఎల్ 2018 సీజన్‌ను లీగ్ పట్టికలో ఆఖర్లో ముగించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ పేరు మార్చుకుని ఢిల్లీ క్యాపిటల్స్‌గా 2019 సీజన్‌కు అడుగుపెట్టనుంది. ఐపీఎల్ 2019వేలానికి ముందే పేరు మార్చుతున్నట్లు ప్రకటించిన జట్టులో సీజన్‌కు కీలక మార్పులతో బరిలోకి దిగే�

    పాక్ బౌలర్ గ్రేట్ అంటోన్న శిఖర్ ధావన్

    March 7, 2019 / 11:07 AM IST

    దేశమంతా క్రికెట్ ఫీవర్‍‌తో బిజీ అయిపోయింది. ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల అనంతరం భారత క్రికెటర్లంతా ఐపీఎల్‌లో బిజీ అయిపోనున్నారు. మార్చి 23 నుంచి జరగనున్న ఐపీఎల్ 2019కి 8 ఫ్రాంచైజీలు ఇప్పటికే హడావుడి మొదలుపెట్టేశాయి. కొన్ని సీజన్లుగా సన్‌రైజర్స్ హ

10TV Telugu News