Home » delhi capitals
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్లు నష్టపోయి ఢిల్లీ క్యాపిటల్స్ కు 150 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ తీవ్రంగా కట్టడి చేసింది. ప్లే ఆఫ్ కు వెళ్�
ఐపీఎల్ లో భాగంగా సొంతగడ్డపై జరుగుతోన్న పోరులో ఢిల్లీతో తలపడేందుకు బెంగళూరు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. వరుస పరాజయాల అనంతరం ఆర్బీబీ గెలుపు రుచి చూడాలని తహతహలాడుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యా
సన్ రైజర్స్ ధాటిని ఢిల్లీ తట్టుకోలేకపోయింది. గేమ్ అంతా హైదరాబాద్ చేతుల్లోనే ఉంచుకుంది. 130 పరుగుల లక్ష్య చేధనకు బరిలోకి దిగిన సన్ రైజర్స్ 18.3ఓవర్లకే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గత మ్యాచ్లో వీర బాదుడుతో జట్టుకు విజయాన్నందించిన బెయిర్ �
సన్ రైజర్స్ ధాటికి ఢిల్లీ క్రీజులో నిలిచేందుకే నానా తంటాలు పడాల్సి వచ్చింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ ఢిల్లీకి ముచ్చెమటలు పోయించింది. ఈ క్రమంలో 8 వికెట్లు నష్టపోయిన ఢిల్లీ.. హైదరాబాద్ కి 130 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. టా�
ఐపీఎల్ లో భాగంగా మరో టఫ్ ఫైట్. ఏప్రిల్ 4వ తేదీ సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ .. ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడేందుకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ల మాట అటుంచితే రషీద్ ఖాన్ వర్సెస్ రిషబ్ పంత్ మధ్య
ఐపీఎల్ 12లో ఢిల్లీ క్యాపిటల్స్ తీరు చూస్తుంటే.. కెరటంలా కనిపిస్తోంది. పడిపడి లేస్తూ పోరాడుతోంది. ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో జట్టు గెలుపోటములను వరుసగా ఎదుర్కొంటోంది. ఏప్రిల్ 1 పంజాబ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆఖరి 3 ఓవర్లలో 8విక�
పుండు మీద కారం చల్లినట్లు .. అసలే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో 14పరుగుల తేడాతో చిత్తు అయింది ఢిల్లీ క్యాపిటల్స్. అది చాలదన్నట్లు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ట్విట్టర్ వేదికగా తిట్టిపోశాడు. పంజాబ్లోని మొహాలి వేదికగా జరిగిన పోరుతో ప�
ఐపీఎల్ అంటేనే ఉత్కంఠత.. ఆఖరి క్షణంలో మలుపు తిరిగిపోయే మ్యాచ్లు ఎన్నో ఉంటాయి. ఫలితం తేలేవరకే అంచనాలన్నీ..
ఐపిఎల్ లో భాగంగా పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్.. ఢిల్లీపై 14 పరుగుల తేడాతో గెలిచింది. ఢిల్లీ జట్టును పంజాబ్ తిప్పేసింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయింది. పృథ్వీ షా(0), ధావన్(30), శ్రేయాస్
ఐపిఎల్ లో భాగంగా పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరుగుతున్న పోరులో పంజాబ్ ను ఢిల్లీ కట్టడి చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయ గలిగింది. ఇన్నింగ్స్ ను ఓపెనర్లు పేలవంగా ఆరంభించడమే ప్రధాన కారణం. ఈ రాహ�