Home » delhi capitals
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ముంబై ఇండియన్స్తో మ్యాచ్ కు ముందు టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను కలిశాడు. ఈ ఆనందంలో ట్విట్టర్ వేదికగా సచిన్తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నాడు. ఏప్రిల్ 18 గురువారం ఫిరోజ్ షా కోట్లా వేదికగ
ఉప్పల్ వేదికగా జరిగిన వందో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి గురైంది. 156పరుగుల టార్గెట్ ను కూడా చేధించలేక ఢిల్లీ ముందు పరాజయాన్ని మూటగట్టుకుంది. మార్పులు చేసుకుని 4ప్లేయర్లను జట్టులోకి దింపిన రైజర్స్ ఓపెనర్లు మినహాయించి మిగిలిన వారంతా
ఐపీఎల్ లో భాగంగా జరుగుతోన్న పోరులో ఢిల్లీ క్యాపిటల్స్.. సన్రైజర్స్ హైదరాబాద్ కు 156 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఓపెనర్లు పృథ్వీ షా(4), శిఖర్ ధావన్(7)లు కలిసి పేలవంగా ఆరంభించిన ఇన్నింగ్స్ ను కొలిన్ మన్రో(40; 24 బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సులు), శ్రే
ఐపీఎల్ సీజన్లో ఏప్రిల్ 14 ఆదివారం జరగనున్న మ్యాచ్ను సన్రైజర్స్ ప్రత్యేకంగా భావిస్తోంది. తన వందో మ్యాచ్ కాబట్టి ఈ గేమ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం దక్కించుకోవాలని తహతహలాడుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు కోచ్ టామ్ మూడీ మాట్లాడాడు. &
టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు బేబీ సిట్టర్ అంటూ పేరు తెచ్చుకున్నాడు. ఆసీస్ ప్లేయర్ టిమ్ పైనె కొడుకును ఎత్తుకుని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పంత్.. ఐపీఎల్లోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రాక్టీస్లో మరో పి�
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న కోల్కతా వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ దూకుడైన ఆటతో ఆకట్టుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్కతా టార్గెట్ అధికంగా ఇవ్వాలనే ప్రయత్నంలో హిట్టింగ్ కనబరిచింది. జట్టుల�
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఐపీఎల్ 12లో 26వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్… ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ ఇరు జట్ల మధ్య మార్చి 30న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జర�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 మొదలైనప్పటి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 6 మ్యాచ్లలో గెలిచింది 3 మాత్రమే.
ఇద్దరూ కలిసి ఒకే ఫ్రాంచైజీకి పని చేయడం అటుంచితే.. ఇద్దరి ప్రధాన ఉద్దేశ్యం ఢిల్లీ జట్టుని గెలిపించడమే.
సొంతగడ్డపై చేసిన మరో ప్రయత్నంలోనూ బెంగళూరుకు ఓటమి తప్పలేదు. ఢిల్లీ చేతిలో 4 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. టాస్ గెలిచి బెంగళూరుకు బ్యాటింగ్ అప్పగించిన ఢిల్లీ వార్ వన్ సైడ్ చేసేసింది. 150 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఢిల్�