Home » delhi cm kejriwal
కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. బుధవారం ఉదయం 11గంటలకు సీఎం కేసీఆర్తో కలిసి యాదగిరిగుట్టకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఖమ్మం చేరుకొని ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గ�
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు డీఐపీ (ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ డైరెక్టరేట్) షాకిచ్చింది. రూ. 164 కోట్లు చెల్లించాలని రికవరీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈ మొత్తాన్ని పది రోజుల్లో చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర�
ఢిల్టీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ ఎల్జీ (లెఫ్టినెంట్ గవర్నర్) షాకిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రూ. 97 కోట్లు రికవరీ చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశ
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్ లోనూ సోదాలు జరిగాయి. తాజాగా లిక్కర్ స్కాంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. లిక్కర్ స్కాం ఏమిట
వరల్డ్ సిటీస్ సమ్మిట్ 2022 సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సింగపూర్ ప్రభుత్వం పలికిన ఆహ్వానాన్ని ఉపసంహరించుకుంది. జులై 20 నాటికే ఇన్విటేషన్కు తెలియజేయాల్సిన ఆమోదాన్ని పట్టించుకోకపోవడంతో ఇలా చేసినట్లు మీడియాలో వచ్చింది.
పంజాబ్ అమృత్సర్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత...
నేను ప్రపంచంలోనే అత్యంత తియ్యని ఉగ్రవాదిని అని ఢిల్లీ సీఎం అరవింత్ కేజ్రీవాల్ అన్నారు.
అంబేద్కర్ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. భగత్ సింగ్ విప్లవాత్మక స్వాతంత్ర్య సమరయోధుడని కొనియాడారు. వారంతా దేశ ఉమ్మడి ప్రయోజనం కోసం వేర్వేరు మార్గాల్లో పనిచేశారని గుర్తు చేశారు.
పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరును ఖరారు చేసిన ఆప్. గోవా సీఎం అభ్యర్థి పేరు కూడా ప్రకటించింది. గోవాలో ఆప్ సీఎం అభ్యర్థిగా అమిత్ పాలేకర్ పేరును సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు
ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 22,751 కరోనా కేసులు నమోదయ్యాయి. 17 మంది కరోనాతో మృతి చెందారు.