Home » delhi cm kejriwal
జైలు నుంచి విడుదలైన తరువాత ఆయన రాత్రి తన నివాసానికి వెళ్లారు. శనివారం ఉదయం తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తిహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ బరువు తగ్గాడన్న ఆప్ ఆరోపణలపై తీహార్ జైలు అధికారులు స్పందించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే
కేజ్రీవాల్ ఇప్పటికే రెండుసార్లు తీహార్ జైలుకు వెళ్లాడు. 2012 అక్టోబర్ లో అన్నాహజారే చేపట్టిన ఉద్యమ సమయంలో మొదటిసారి అరెస్ట్ అయ్యి తీహార్ జైలుకి వెళ్లారు. 2014లో బీజేపీ నేత..
ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయు కాలుష్యం
సుప్రీంకోర్టు తీర్పుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హర్షం వ్యక్తంచేశారు. ఢిల్లీ ప్రజలకు న్యాయం చేసినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజస్వామ్యమే గెలిచిందని..సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఢిల్లీలో అభివద్ధి మరింత వేగంగా జరుగుతుం�
ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ వివాదం అంతకంతకు ముదురుతోంది. ఢిల్లీ సీఎం మోదీ విద్యార్హతలపై ఆప్ నేతలు చేసిన వ్యాఖ్యలు కోర్టులు సైతం అసహన వ్యక్తంచేస్తున్నాయి.
ప్రకటనలపై ఆమ్ ఆద్మీ ప్రభుత్వం చేసిన ఖర్చు సహా ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడం, అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు తక్కువగా ఉండడం వంటి అంశాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ (MHA) కోరింది. అయ
కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... "ఒకవేళ మనీశ్ సిసోడియా ఇవాళ బీజేపీలో చేరితే రేపు ఆయన జైలు నుంచి విడుదల అవుతారు కదా? అన్ని కేసులనూ తొలగిస్తారు. అవినీతి జరగడం అనేది వాళ్లకి సమ
ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వంలో సిసోడియా కీలక వ్యక్తిగా కొనసాగుతున్నారు. వరుసగా ఎనిమిది సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అతని చేతిలో 18 శాఖలు ఉన్నాయి. కీలకమైన శాఖల నిర్వహణ సిసోడియా పర్యవేక్