Home » Delhi Covid Latest News
కేసులు తగ్గుతున్న క్రమంలో...వారంతపు కర్ఫ్యూని ప్రభుత్వం ఎత్తివేసింది. సినిమా థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో...
మెట్రో రైల్వే స్టేషన్, బస్టాపుల వద్ద ప్రయాణీకులు పడిగాపులు పడుతున్నారు. కేవలం 50 శాతం సామర్థ్యంతో రైళ్లు, బస్సులు తిప్పాలని చెప్పడంతో అంతేమందిని ఎక్కించుకుని వెళుతున్నారు.