Home » Delhi-Dehradun corridor project
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఉత్తరాఖండ్లో పర్యటించనున్నారు. ఆ రాష్ట్రంలో నిర్మించిన ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ-డెహ్రాడూన్ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.