Home » Delhi Deputy Chief Minister Manish Sisodia
ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వంలో సిసోడియా కీలక వ్యక్తిగా కొనసాగుతున్నారు. వరుసగా ఎనిమిది సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అతని చేతిలో 18 శాఖలు ఉన్నాయి. కీలకమైన శాఖల నిర్వహణ సిసోడియా పర్యవేక్
సిసోడియాను మధ్యాహ్నం 2గంటల సమయంలో సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరుపర్చాల్సి ఉంది. అయితే, ఢిల్లీ వ్యాప్తంగా ఆప్ నిరసనలు తీవ్రతరం అయ్యే అవకాశం ఉండటంతో సీబీఐ అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. ఆప్ శ్రేణుల నిరసనలు తీవ్రతరం అయితే
మనీలాండరింగ్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ప్రభుత్వ మంత్రి సత్యేంద్ర జైన్ ను మరోవివాదం చుట్టుముట్టింది. ఇప్పటికే జైలులో సిబ్బందితో కాళ్లు పట్టించుకుంటున్నాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
దేశవ్యాప్తంగా రాజకీయంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుల్లో ఒకడైన దినేష్ అరోరా అప్రూవర్గా మారేందుకు కోర్టు అనుమతించింది. అతడు ఆప్ నేత మనీష్ సిసోడియాకు సహచరుడు.