Home » Delhi Floods Updates
యమునా నదిలో నీరు క్రమంగా తగ్గుతోందని, త్వరలో ఢిల్లీ ప్రజలకు ఉపశమనం లభిస్తుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ భరోసాయిచ్చారు.
గురువారం వరద ఉధృతి ఎక్కువ కావటంతో ఉదయం 8గంటలకు యమునా నీటి మట్టం 208.46 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం నీటిమట్టం ప్రమాదకరస్థాయి కంటే మూడు మీటర్ల ఎత్తులో ఉంది.
ప్రమాదస్థాయిని దాటిన యమునా నది..