Home » Delhi Liquor Scam
ఈ కేసులో సీబీఐ అరెస్టు చేసిన గోరంట్ల బుచ్చిబాబును ఈడీ విచారించనుంది. ప్రస్తుతం బుచ్చిబాబు తిహార్ జైలులో ఉన్నాడు. ఆయనను ఈ నెల 8న సీబీఐ అరెస్టు చేసింది. తిహార్ జైలులోనే బుచ్చిబాబును ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. లిక్కర్ స్కాంకు సంబంధిం�
సిసోడియాపై 120బి (నేరపూరిత కుట్ర), 477ఎ (రికార్డుల తారుమారు), సెక్షన్ 7తో సహా భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ గతేడాది ఆగస్టులో ప్రత్యేక కోర్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం, అవినీ�
120బి (నేరపూరిత కుట్ర), 477ఎ (రికార్డుల తారుమారు), సెక్షన్ 7తో సహా భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ గతేడాది ఆగస్టులో ప్రత్యేక కోర్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం, అవినీతి లేదా చట్ట�
ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ రెడ్డిని అరెస్టు చేసిన ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి 10 రోజుల ఈడీ కస్టడీ విధించింది. మాగుంట రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక అంశాల్ని ప్రస్తావించింది. బీఆర్ఎస్ ఎమ్మె
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్రెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది.. అరెస్టుల పరంపరను కొనసాగిస్తోంది. ఢిల్లీకి చెందిన బ్రిండ్కో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గౌతమ్ మల్హోత్రాను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఈరోజు చారియట్ మీడియా అధినేత రాజేష్ జోషీని అరెస
బుచ్చిబాబు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర వహించాడని, దీని ద్వారా హైదరాబాద్కు చెందిన పలు మద్యం సంస్థలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించాడనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మంగళవారం రాత�
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవలే ఈడీ అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది. దీనిలో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా ఉంది. ఈ స్కాం ద్వారా వచ్చిన అక్రమ నిధులను కేజ్రీవాల్ గోవా అసెంబ్లీ �
ఈ కేసుపై విచారణ జరుపుతున్న ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) రెండో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ చార్జిషీటులో పలువురు కీలక వ్యక్తులు సహా మొత్తం 17 మందిపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్�
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితులకు కోర్టు నోటీసులు