Home » Delhi Liquor Scam
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో నిందుతులకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..బీజేపీ నేతల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. అన్నా రాజగోపాల్ ‘అన్నా తొందరపడకు నోరు జారకు’ అంటూ కవిత చేసిన ట్వీట్ కు కౌంటర్ గా రాజగోపాల్ రెడ్డి ‘చెల్లెమ్మా నిజం నిప్పులాంటిదమ్మా ’అంటూ రీ కౌ�
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ మరో చార్జ్ షీట్ దాఖలు చేసింది. సమీర్ మహేంద్రపైన ఈడీ దాఖలు చేసిన ఈ చార్జిషీట్ లో సంచలన విషయాలు పేర్కొంది. మరోసారి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లు చార్�
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని కేంద్రం కూలుస్తోందని విమర్శించారు తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. 91 CRPC కింద నోటీసులు జారీ చేసిన సీబీఐ మరిన్ని వివరాలు అడిగింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనను కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు విచారించిన అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన నివాసం నుంచి ప్రగతి భవన్ వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్ తో సమావేశమై, విచారణ జరిగిన తీరును గురించి వివరిస్తున్నారు. సీబీఐ అధికారు�
6 గంటలుగా కవితపై సీబీఐ ప్రశ్నల వర్షం..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు ఇవాళ ఏడున్నర గంటల పాటు విచారించారు. లిక్కర్ స్కాంలో సాక్షిగా ఆమె నుంచి అనేక వివరాలు రాబట్టినట్లు తెలిసింది. సీబీఐ అధికారులు కొద్దిసేపటి క్రితమే హైదర�
దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు ఆరు గంటలుగా విచారిస్తున్నారు. ఆమె నుంచి అన్ని వివరాలు రాబడుతున్నారు. ఇవాళ సీబీఐ అధికారులు రెండు వాహనాల్లో హైదరాబాద్ �
ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఉదయం 11గంటలకు హైదరాబాద్లోని ఆమె నివాసంలో సీబీఐ విచారించనుంది. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని ఇప్పటికే సీబీఐ సమాచారం అందించింది.