Home » Delhi Lock Down
కొవిడ్కు ముందున్న సమాచారంతో పోలిస్తే.. 27శాతం పెరిగినట్లు గుర్తించారు పరిశోధకులు. సెప్టెంబర్ 2021నాటికి దేశంలో అధికారికంగా గుర్తించిన కొవిడ్ మరణాల కంటే 6 నుంచి 7రెట్లు ఎక్కువగా.
మొత్తం 55 గంటలపాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. నిత్యావసర షాపులు, అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని షాపులు, మార్కెట్లు మూసేశారు...
గత 24 గంటల్లో 58 వేల 097 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడి 534 మంది చనిపోయారని తెలిపింది.
కరోనా టీకా వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయని అందుకే తాను..11 సార్లు టీకా తీసుకున్నట్లు ఓ వ్యక్తి చెప్పడం సంచలనం సృష్టిస్తోంది...
ఒకవైపు ఒమిక్రాన్ ఉపద్రవం ముంచుకొస్తుండగా దేశంలో మాస్కు వాడకం భారీగా తగ్గిందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. పెళ్లిళ్లు, వేడుకల్లో తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని...
గత 24 గంటల్లో 238 కొత్త కోవిడ్ కేసులు బయటపడినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కరోజులో 504 వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా..24 మంది చనిపోయారు. 14,01,977 రికవరీ అయ్యారు. మొత్తం రాష్ట్రంలో 24 వేల 772 మంది చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3922గా ఉన్న