Home » Delhi Lt Governor
ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటన ముగించుకొని శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో వరదల పరిస్థితి, యమునా నది ఉధృతికి, ప్రజల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఫోన్ చేసి తెలుసుకున్నారు.