-
Home » Delhi Metro News
Delhi Metro News
మెట్రో రైలు కింద పడి మహిళ మృతి.. తలుపుల మధ్య చీర ఇరుక్కుపోవడంతో ఘటన
December 17, 2023 / 11:46 AM IST
ఢిల్లీ మెట్రో స్టేషన్లో ప్రమాదం జరిగింది. ట్రైన్ తలుపుల మధ్య చీర ఇరుక్కుపోయి మహిళ మృతి చెందింది. నాంగ్లోయ్ నుంచి మోహన్ నగర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.