Home » Delhi NDA Meeting
తెలంగాణలో బీజేపీ తరపున లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు ఢిల్లీకి పయనమయ్యారు.
ఎన్డీఏ మీటింగ్ కు ఎన్సీపీ చీలిక వర్గం నేతలు హాజరు కానున్నారు. అజిత్ పవార్ తో కలిసి ఎన్డీఏ భేటీకి హాజరుకానున్నట్లు ప్రపుల్ పటేల్ పేర్కొన్నారు.