Home » Delhi Police Special Cell
న్యూస్ క్లిక్ అనేది మీడియా ప్లాట్ ఫారమ్. దీనిని 2009లో సంస్థ యొక్క ఎడిటర్ - ఇన్ - చీఫ్ అయిన ప్రబీర్ పుర్కాయస్త స్థాపించారు. ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ భారతీయ, అంతర్జాతీయ వార్తలను కవర్ చేస్తుంది.
ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న గోల్డీ బ్రార్ను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
రూ. 2 వేల 500 కోట్లు విలువ చేసే 350 కిలోల హెరాయిన్ ను ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి ఓ కంసైన్ మెంట్ ను తనిఖీ చేయగా భారీ మొత్తంలో ఉన్న హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.