Home » Delhi police
ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ దేశ రాజధాని ఢిల్లీలో ఐసిస్ ఉగ్రవాదిని అరెస్టు చేసింది. ఉగ్రవాది నుంచి రెండు ప్రెజర్ కుక్కర్ ఐఈడిలు, ఆయుధాలు, కొన్ని ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ డిప్యూటీ కమిషనర్ (డిసిపి) ప్ర�
పలు నేరాలతో సంబంధం ఉన్న జంగిల్ బాయ్ రాంబాబును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని తలపై 25 వేల రూపాయల రివార్డు కూడా ఉంది. హత్యలు చేసి పోలీసుల నుంచి తప్పించుకోటానికి అడవుల్లోకి వెళ్లిపోతూండటంతో రాంబాబు జంగిల్ బాయ్ గా పోలీసు రికార్డుల్లో కెక్�
చెడు మార్గంలో వెళ్లకుండా చూడాల్సిన తల్లి, అమ్మమ్మలు బాలుడిని దొంగ చేశారు. వారి స్వార్థం కోసం దొంగగా మారి..పోలీసులకు చిక్కాడు. తనను దొంగతనం చేయాలని అమ్మ, అమ్మమ్మలు చెప్పారని బాలుడు చెప్పడంతో..షాక్ తిన్నారు పోలీసులు. తల్లి పరారీలో ఉండగా..అమ్మమ్
ఆన్లైన్ మోసాలలో బిజినెస్ ఇ-మెయిల్ సర్వీసుపైనే దాదాపుగా సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తుంటారని ఢిల్లీ పోలీసు అధికారి చెప్పారు. పిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన వెబ్నార్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సైబర్) అన్యేష్
మణిపూర్ మణిపూస..బాక్సింగ్ లో చరిత్ర సృష్టించిన మేరికోమ్ కు ఢిల్లీ పోలీసులు సర్ ప్రైజింగ్ ఇచ్చారు. ఊహించని రీతిలో ఢిల్లీ పోలీసులు ఇచ్చిన ఆ సర్ ప్రైజ్ కు మేరికోమ్ ఉబ్బి తబ్బియ్యారు. మేరీ కోమ్ కుమారుడు ప్రిన్స్ కోమ్ పుట్టినరోజు సందర్భంగా ఢ
కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కాగా.. వారి రక్షణ కోసం రాత్రింబవళ్లు డ్యూటీ చేస్తున్నారు పోలీసులు. తమ ప్రాణాలను లెక్క చేయకుండా కొవిడ్-19 డ్యూటీలో పనిచేస్తున్నారు. తమ కుటుంబాన్ని వది�
ఢిల్లీలోని మౌజ్పూర్ ప్రాంతంలో సీఏఏ-సీఏఏ వ్యతిరేకుల మధ్య జరుగుతున్న ఆందోళనలపై కపిల్ మిశ్రా వార్నింగ్ ఇస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చెందిన కపిల్.. ఢిల్లీ పోలీసులకు మూడు రోజులు మాత్రమే గడువు ఇస్తున్నట్లు హెచ్చరించాడు. షహీన్బాగ్
జామియా మిలియా ఇస్లామియా స్టూడెంట్స్పై పోలీసులే దాడి చేసినట్లు వీడియోలు లీక్ అయ్యాయి. డిసెంబర్ 15న జరిగిన ఈ ఘటనలో ఓల్డ్ రీడింగ్ హాల్లో చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చేశారు. ఢిల్లీ పోలీసులు హాల్లోకి ఎంటరై నేరుగా విద్యార్థులపై
ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మెట్రో ఎక్కిన యువతికి దారుణమైన అనుభవం ఎదురైంది. ఊహించని ఘటనతో ఆమె షాక్కు గురయ్యింది. యువకుడు చేసిన నీచమైన పనికి ఆమె తేరుకోలేకపోయింది. అసహ్యమైన ఘటనను ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేసింది. వరుస ట్వీ�
దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన ఢిల్లీ జేఎన్ యూలో విద్యార్థులపై, టీచర్లపై దాడి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జేఎన్ యూ స్టూడెంట్ లీడర్ అయిషీ ఘోష్ ఉద్దేశ్యపూర్వకంగా పెరియార్ హాస్టల్ పై మరికొంతమందితో కలిసి దాడి చేశారని పోలీసులు