Delhi police

    రైతులకు మద్దతుగా ట్వీట్ చేసిన సామాజిక ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌పై కేసు నమోదు

    February 4, 2021 / 05:18 PM IST

    Delhi Police Case registered against Greta Thunberg, a social activist who tweeted in support of farmers ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. రైతులకు మద్దతుగా ఆమె చేసిన ట్వీట్స్.. అవి వివాదాస్పదంగా ఉన్నాయని ఢిల్లీ పోలీసులు అభ్యంతరం తెలిపారు. రైతులను రెచ్చగొట్�

    స్టీల్ లాఠీలపై ఢిల్లీ పోలీస్ క్లారిటీ

    February 2, 2021 / 04:37 PM IST

    Delhi Police రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా త‌మ‌ను అడ్డుకున్న పోలీసుల‌పైకి కొంత మంది నిర‌స‌న‌కారులు ఏకంగా క‌త్తులే దూశారు. శుక్రవారం అలీపూర్ వద్దు రైతు నిరసనల సందర్భంగా జరిగిన దాడిలో ప్రదీప్ కుమార్ అనే పోలీస్ ఆఫీసర్

    గోడలు కాదు..బ్రిడ్జిలు నిర్మించండి..కేంద్రంపై రాహుల్ సెటైర్

    February 2, 2021 / 03:16 PM IST

    Rahul సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి-6న మధ్యాహ్నాం 12 గంటల నుంచి మధ్యాహ్నాం 3గంటల వరకు దేశవ్యాప్తంగా రోడ్లను దిగ్భందించనున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. కర్షకుల ఆందోళనలు మళ్లీ ఉద్ధృతంగా మారటంతో సింఘు, టిక్రి సహా గాజీపుర

    రహస్యాలు బయటపెడితే..తలలు ఎక్కడ పెట్టుకుంటారు – సిద్ధూ సంచలన వ్యాఖ్యలు

    January 29, 2021 / 03:01 PM IST

    deep sidhu threatens : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రైతుల పోరాటం మలుపులు తీసుకొంటోంది. గణతంత్ర దినోత్సవం రోజున..రైతులు నేతలు చేసిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఆందోళనల్లో ఓ వ్యక్తి మరణించగా..పోలీసులకు గాయాలయ్యాయి. ట్రాక్టర్‌ ర్యాల�

    ఢిల్లీ అల్లర్లలో గాయపడ్డ పోలీసులను పరామర్శించిన అమిత్ షా

    January 28, 2021 / 07:10 PM IST

    Amit Shah నూతన వ్యవసాయ చ‌ట్టాల‌ను వ్యతిరేకిస్తూ రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ హింసాకాండలో ఓ రైతు మరణించగా.. 394మంది పోలీసులు గాయపడ్డారు. చాలా మంది తీవ్రంగా గాయపడి ఢిల్లీలోని పలు

    రైతు సంఘాల నేతలకు ఢిల్లీ పోలీసుల నోటీసులు

    January 28, 2021 / 02:26 PM IST

    Delhi Police notices to farmers’ union leaders : కిసాన్ గణతంత్ర పరేడ్ లో హింసపై రైతు సంఘాల నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఘజిపూర్ సరిహద్దు వద్ద భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ కార్యాలయానికి నోటీసులు అంటించారు. ఢిల్లీ పోలీసులు మూడు పేజీల నోటీసుల్

    ఢిల్లీలో రైతుల పోరాటం : 15 అడుగుల గోడపై నుంచి దూకిన పోలీసులు, వీడియో వైరల్

    January 27, 2021 / 05:08 PM IST

    Farmers’ struggle in Delhi : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతు కదం తొక్కుతున్నారు. గత కొన్ని రోజులుగా చేపడుతున్నఈ ఆందోళన హింసాత్మకంగా మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా ట్రాక్ట�

    పగిలిన అద్దాలు, ధ్వంసమయిన టికెట్ కౌంటర్లు..ఎర్రకోట విధ్వంసం గుర్తులు

    January 27, 2021 / 03:43 PM IST

    Red Fort : పగిలిన అద్దాలు, ధ్వంసమయిన టికెట్ కౌంటర్లు, చెల్లాచెదురుగా పడిపోయిన వస్తువులు…ట్రాక్టర్ పరేడ్‌లో భాగంగా కొందరు రైతులు ఎర్రకోటలో చేసిన విధ్వంసం గుర్తులు ఇవి. రూట్ మ్యాప్ మార్చి 2021, జనవరి 26వ తేదీ మంగళవారం ఎర్రకోట వైపు కవాతు మళ్లించిన కొం�

    రైతు మృతికి కారణం అదే..సీసీ ఫుటేజ్ విడుదల చేసిన ఢిల్లీ పోలీసులు

    January 26, 2021 / 07:54 PM IST

    Delhi Police దేశ రాజధానిలో ఇవాళ రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా తలెత్తిన హింసాత్మక ఘటనల్లో ఓ రైతు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉదయం ఢిల్లీలోని ఐటీవో వద్ద ఉత్తరాఖండ్ కి చెందిన నవనీత్ అనే రైతు పోలీసుల కాల్పుల్లో చనిపోయినట్లుగా రైతుల బృందం ఆ�

    రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి

    January 23, 2021 / 07:50 PM IST

    Delhi Police gave Permission for farmers’ tractor rally on Republic Day : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రెండు నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జనవరి 26 రిపబ్లిక్ డే నాడు తలపెట్టిన రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అన�

10TV Telugu News