Home » Delhi Saket Court
14 ఏళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన IT ఎగ్జిక్యూటివ్ జిగిషా ఘోష్ హత్య కేసు మరోసారి వార్తల్లో నిలిచింది.
ఈ కాల్పుల్లో అక్కడే ఉన్న స్థానిక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆమెను వెంటనే ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
శ్రద్ధా హత్యకేసులో నిందితుడు ఆఫ్తాబ్కు బెయిల్ పిటిషన్ పై గురువారం ఢిల్లీలోని సాకేత్ కోర్టు విచారణ జరిపింది. అయితే, నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా మాత్రం తనకు బెయిల్ వద్దని తెలిపాడు. దీంతో ఆఫ్తాబ్ తరపు న్యాయవాది కోర్టుకు ఈ విషయాన్ని వెల్లడించ