మూఢ నమ్మకం మత్తులో ఒక మహిళ దారుణానికి సిద్ధపడింది. చనిపోయిన తన తండ్రిని తిరిగి బతికించేందుకు చిన్నారిని బలివ్వాలనుకుంది. దీనికోసం రెండు నెలల వయసున్న చిన్నారినిక కిడ్నాప్ చేసింది.
వెంటనే పోలీసులు బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించడం, సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇంతలో వైద్యులు
ఢిల్లీ పరిధిలోని ఘజియాబాద్లో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. 40 ఏళ్ల మహిళను కారులో ఎత్తుకెళ్లిన ఐదుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు రెండు రోజులపాటు అత్యాచారం చేశారు. అనంతరం రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు.
ఢిల్లీలో నడిరోడ్డుపై ఓ మహిళ వీరంగం సృష్టించింది. క్యాబ్ డ్రైవర్ ను బయటకు గుంజి అతడిపై దాడి చేసింది. పక్కన వారు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని దూషించింది మహిళ
ఫరీదాబాద్ మెట్రో స్టేషన్ లో కలకలం రేగింది. ఓ యువతి మెట్రో స్టేషన్ లో ఆత్మహత్యాయత్నం చేయబోయింది. మెట్రో స్టేషన్ పైనుంచి దూకేయబోయింది. అయితే,
Robbed : చెయిన్ స్నాచర్ లు ఎంతకైనా తెగిస్తున్నారు. మహిళల మెడలో ఉన్న బంగారు గొలుసులను తెంపుకుని పారిపోయే సమయంలో దారుణాలకు తెగబడుతున్నారు. రెండేళ్ల బిడ్డతో కలిసి వెళుతున్న మహిళ మెడలో ఉన్న చెయిన్ దొంగిలించేందుకు ప్రయత్నించగా..అడ్డుకున్న ఆ మహిళను �
Wife Kills Husband, Puts Facebook Post, Then tries to kill herself in south delhi : సోషల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాక ప్రతివాళ్లు తమ అభిప్రాయాలు, ఉద్దేశ్యాలు, ఫీలింగ్స్ అన్నీ అందులో షేర్ చేసుకుంటున్నారు. అయినవాళ్లతోనూ, పక్కవాళ్లతోనూ మనసు విప్పి మాట్లాడం మానేశారు. ఢిల్లీలో ఒక మహిళ కూడా
హైదరాబాద్లో ప్రియుడి మాటలు విని తల్లిని చంపిన ఉదంతం లాంటిదే ఢిల్లీలోనూ జరిగింది. ఆదివారం జరిగిన ఘర్షణలో కూతురే రాడ్ తో తల్లి తలపై కొట్టి చంపేసింది. ఢిల్లీలోని హరి నగర్ కు చెందిన నీరూ బగ్గా పవర్ డిస్కంలో అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్గా పనిచేస�
ఢిల్లీలో వృద్ధ దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడిలో 59 సంవత్సరాల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఘటన వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం 6గంటల 30నిమిషాలకు భార్యభర్తలు హాస్పిటల్కు బయల్దేరారు. భర్తకు డయాలసిస్ ట్రీట్మెంట్ చేయించే క్రమంలో మ�