Home » Delhi
ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలోని పాత నంగల్ గ్రామానికి చెందిన 9 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం, హత్య ఘటన దేశంలో చర్చనీయాంశంగా మారింది.
Rahul Gandhi దేశ రాజధానిలో ఆదివారం అత్యాచారం, హత్యకు గురైన 9 ఏళ్ల చిన్నారి కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పరామర్శించారు. ఉదయాన్నే బాధితురాలి ఇంటి వెళ్లిన రాహుల్..చిన్నారి కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ కేసు
రాహుల్ గాంధీ సైకిల్ తొక్కుతూ పార్లమెంట్ కు వచ్చారు. బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని విపక్షాలకు పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ ప్రతిపక్ష సభ్యులను అల్పాహార విందు సమావేశానికి ఆహ్వానించారు. అనంతరం బ్రేక్ ఫాస్ట్ సమావేశం తరువాత రాహుల్ గ
దేశంతో కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా అన్నారు. ఆదివారం జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లను నియంత్రించాల్సిన అవసర
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. పూర్తిగా ప్రైవేటీకరణతోనే సంస్థను కాపాడుకోగలమని మోడీ సర్కార్ బలంగా చెబుతుంది. అయితే, రాష్ట్రంలో బీజేపీ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు, క
మమతా బెనర్జీ ఐదు రోజుల ఢిల్లీ పర్యటన శుక్రవారం ముగిసింది.
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం-కేంద్రం మధ్య మరో వివాదం మొదలైంది.
భారత్లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం(జులై-28,2021)ఉదయం ఢిల్లీలో బౌద్ద ఆధ్యాత్మిక గురువు దలైలామా ప్రతినిధి నోడుప్ డాంగ్చుంగ్తో భేటీ అయ్యారు.
ఢిల్లీలోని మానస సరోవర్ పార్క్ వద్ద మహిళ చెవిరింగులు దొంగిలించిన కేసులో ఒక జూనియర్ ఇంజనీర్(31)ను పోలీసులు అరెస్ట్ చేశారు, దొంగతనం చేయటానికి ఆఇంజనీర్ చెప్పిన కారణం విని పోలీసులు విస్తుపోయారు.
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సోమవారం(జులై-26,2020)రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే.