Home » Delhi
ఆగస్టు-15 కి ముందు దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీలో హైలర్ట్ విధించారు.
Delhi Covid Deaths: దేశ రాజధానిలో కొన్ని నెలల తర్వాత కొవిడ్ మృతుల సంఖ్య ‘సున్నా’గా నమోదైంది. ఢిల్లీ హెల్త్ డిపార్ట్మెంట్ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. 51 కొత్త పాజిటివ్ కేసులు నమోదుకాగా, కొవిడ్ మృతులు ఒక్కటి కూడా సంభవించకపోవడం విశేషం. చివరిసా�
ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల హడావుడి మొదలైపోయింది. మరో రెండ్రోజుల్లో అంటే సోమవారం నుంచి సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం 11గంటలకు అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనుంది.
Delhi Railway Station : అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ నిర్వాకంతో గంటకు పైగా రైళ్లు నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన అనిరుద్ కుమార్ ఉత్తర్ ప్రదేశ్ లోని కాంచౌసి రైల్వేస్ లో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. గురువారం విధులక
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ(జులై-15,2021)రాష్ట్రతిని కలిశారు.
కొవిడ్ బయోమెడికల్ వేస్టేజ్ అక్రమ అమ్మకాలపై ప్రముఖ మీడియా జరిపిన ఇన్వెస్టిగేషన్ గంటల విరామంతోనే విషయం ఢిల్లీ హెల్త్ మినిష్టర్ వరకూ చేరింది. ఈ క్రమంలో మంత్రి సత్యేందర్ జైన్ సరైన యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఏరియాలో ఉదయం 7 నుంచి 8:30 గంటల మధ్యలో 2.5 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 20 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వ�
ప్రభుత్వం నిర్వహిస్తున్న వ్యాక్సిన్ సెంటర్లు చాలా వరకూ క్లోజ్ అవనున్నాయి. మంగళవారానికి సరిపడా కొవీషీల్డ్ కొవిడ్-19 వ్యాక్సిన్ల స్టాక్ అయిపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సోమవారం అన్నారు.
ఇన్నతాధికారుల ఇళ్లను టార్గెట్ గా చేసుకొని దోచుకుంటున్న ఘరానా దొంగను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరణ్ అలియాస్ సందీప్ అనే వ్యక్తి ఐఏఎస్, ఐపీఎస్ తోపాటు వీఐపీలు, వీవీఐపీల ఇళ్లను గుర్తించి.. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశిం�
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కొత్తగా 53 కరోనా కేసులు నమోదయ్యాయి.