Home » Delhi
ఢిల్లీ గాజీపుర్ సరిహద్దు వద్ద బుధవారం కొన్ని గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు కొవిడ్ ఆంక్షలను సడలిస్తున్న క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్థన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశ రాజధానిలో ఓ వ్యక్తిపై పిడిగుద్దులు కురిపించాడో ఓ వ్యక్తి. మరో వ్యక్తి కర్రతో దాడి చేయగా..మహిళ అడ్డుకొంది. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనను కొంతమంది సెల్ ఫోన్ లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
స్పైనల్ మస్క్యులర్ అట్రాఫీ (ఎస్ఎంఏ).. చిన్నపిల్లల్లో కనిపించే ఓ జన్యు వాధి. పెరిగే కొద్దీ వారి వెన్ను వంగి ప్రాణం పోయే వరకు వస్తుంది. ఆ పిల్లల ప్రాణాలను కాపాడేందుకు ఒకే ఒక్క మందుంది. అదీ చిన్నప్పుడే వేయాలి. కానీ, దాని ధరే సామాన్యుడికి అందనంత ఎత�
దేశ రాజధాని ఢిల్లీలోని బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. షాదరా ప్రాంతంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది.
ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్,పద్మశ్రీ కరణం మల్లీశ్వరి(46)ని నియమించారు.
కోవిడ్ కోరల నుంచి ఢిల్లీ బయటపడుతోంది.
ముంబైకు చెందిన విస్తారా ఫ్లైట్ లో ప్రయాణించబోయే వ్యక్తిని ఢిల్లీ ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు. మహారాష్ట్రకు వెళ్లాల్సిన ప్రయాణికులు కచ్చితంగా RT-PCR రిపోర్టు తీసుకుని రావాలి.
man Online gets ‘parle-G’ biscuit packet: ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చినవాటికి బదులుగా ఏవేవో రావటం అవి సోషల్ మీడియాలో వైరల్ కావటంతో జరుగుతోంది.ఈక్రమంలో ఓ వ్యక్తి ఓ రిమోట్ కంట్రోల్ కారు బొమ్మ ఆర్డరిస్తే డెలివరీ ప్యాకింగ్ లో ‘పార్లే-జీ’ బిస్కెట్ ప్యాకెట్ రావటం చూసి షాక్ అ�
అత్యల్ప సంఖ్యలో నమోదైన కరోనా కేసులు.. ఢిల్లీకి ఊరట కలిగించాయి. 2021 సంవత్సరంలోనే అత్యంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.