Home » Delhi
ఢిల్లీలో కరోనా కేసులు 4నెలలు వెనక్కు వెళ్లిపోయాయి. ఫిబ్రవరి 22న నమోదన కేసుల కంటే తక్కువగా 131 కేసులు మాత్రమే నమోదై రాష్ట్రంలో ధైర్యాన్ని నింపాయి. వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 16గా నమోదైంది.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజలుగా వైరస్ తో ముప్పుతిప్పలు పడ్డ ప్రజానీకం ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. గత 24 గంటల్లో 255 కొత్త కేసులు వెలుగు చూశాయి. పాజివిటి రేటు 0.35గా ఉంది. 24 గంటల్లో 23 మంది కరోనా వైరస్ బా
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. లజ్ పత్ నగర్ లోని సెంట్రల్ మార్కెట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న వస్త్ర దుకాణాలకు మంటలు అంటుకున్నాయి.
మూడు రాజధానులపై వేగం పెంచిన ఏపీ ప్రభుత్వం
గత 24 గంటల్లో 238 కొత్త కోవిడ్ కేసులు బయటపడినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కరోజులో 504 వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా..24 మంది చనిపోయారు. 14,01,977 రికవరీ అయ్యారు. మొత్తం రాష్ట్రంలో 24 వేల 772 మంది చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3922గా ఉన్న
దేశరాజధాని ఢిల్లీలో మద్యం హోం డెలివరీలు 2021, జూన్ 11వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే..ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కరోనా కేసులు తగ్గుతుండటంతో.. ఇంటికే మద్యం విక్రయాలను అనుమతిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్�
ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భేటీ అయ్యారు.ప్రధాని మోడీ నివాసంలో సమావేశమై పలు అంశాలపై చర్చలు కొనసాగిస్తున్నారు.. యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో సీఎం, యూపీ సీఎంల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. యూపీలోఅసెంబ్ల�
కేంద్రానికి సీఎం జగన్ విన్నపాలు
రాష్ట్ర ప్రయోజనాలు, పెండింగ్ నిధుల విడుదలే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. నేడు(11 జూన్ 2021) కేంద్ర మంత్రి పియూష్ గోయల్తో భేటీకానున్నారు జగన్.