Home » Delhi
కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ నిబంధనలను ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు నేటి నుంచి సడలించాయి. మహారాష్ట్రలో దశల వారీగా అన్లాక్ ప్రక్రియ ప్రారంభించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఐదు దశల్లో ఆంక్షలను సడ�
Delhi Unlock: ఢిల్లీలో కరోనా కేసుల నమోదు తగ్గడంతో అన్లాక్ ప్రక్రియ షురూ అయింది. రోజుకు 40వేలకు పైగా నమోదైన స్థాయి నుంచి 400 కంటే తక్కువ కేసులతో కొనసాగుతూ ఉంది దేశ రాజధాని. ఈ మేరకు నిబంధనలు సడలించే పనిలో పడింది. దుకాణాలు, మాల్స్, మార్కెట్ కాంప్లెక్సులు ఓ�
Malayalam Nurses: ఢిల్లీ హాస్పిటల్ ఇష్యూ చేసిన మళయాళం మాట్లాడకూడదనే ఆర్డర్ వివాదాస్పదంగా మారింది. దీనిపై మళయాళీ నర్సుల యూనియన్ రాతపూర్వకమైన క్షమాపణ చెప్పాలంటూ.. అంతేకాకుండా ఇలా చేసిన వాళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ డిమాంట్ చేశారు. జూన్ 5న ఢిల్లీ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఇంటిపక్కన ఉండే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సెక్టార్ -11 ప్రాంతంలో రాజు అనే వ�
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ పై 27 పైసలు, డీజిల్ పై 28 పైసలు పెరిగింది. జూన్ నెలలో రెండోసారి ధరలు పెరిగినట్లైంది. మే నెలలో 16 సార్లు పెట్రోల్, డీజల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి
కుక్కల కోసం ప్రభుత్వాలు పార్కులను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కానీ యూపీలోని నోయిడా అథారిటీ ఏకంగా కుక్కల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశంలోనే అతి పెద్ద పార్కును నిర్మిస్తోంది. కుక్కలు వాకింగ్ చేయటానికి..అవి ఉయ్యాలు ఊగటానికి ఈ కుక్కల �
తండ్రి పుట్టినరోజు నాడు కేక్ కోసం బయటకు వెళ్లి హత్యకు గురయ్యాడో యువకుడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది.. వివరాల్లోకి వెళితే దక్షిణ ఢిల్లీలోని అంబేద్కర్ నగర్లో తన తండ్రి బర్త్డే కేక్ కొనేందుకు 19 ఏళ్ల కునాల్ అనే యువకుడు రోడ్డు మీదకు వెళ్ళాడు.
పెంపుడు జంతువులు తమ యజమానుల ప్రాణాలు కాపాడేందుకు వాటి ప్రాణాలకు కూడా లెక్క చెయ్యవు. ప్రమాద సమయంలో మనిషి ఆదమరచి ఉంటే పెంపుడు జంతువులు వారిని ప్రమాదం నుంచి కాపాడిన సందర్భాలు కోకొల్లలు.
దేశ రాజధాని న్యూ ఢిల్లీలో కరోనా కేసుల్లో తగ్గు ముఖం పట్టాయి. రోజుకు 40వేలకు మించి పాజిటివ్ కేసులు నమోదైన ఢిల్లీలో జూన్ 1నాటి లెక్కలను బట్టి కేవలం 623 మాత్రమే నమోదు కావడం హర్షనీయం.