Home » Delhi
కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్-హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మధ్య మాటల యుద్ధం నడిచింది.
కరోనా సెకండ్ వేవ్ దేశ రాజధానిలో విలయం సృష్టించింది.
రెండు నెలలకు పైగా దేశరాజధానిని వణికించిన కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం అదుపులోకి వచ్చింది.
ఢిల్లీలో 18 నుంచి 44ఏళ్ల లోపు వయస్సున్న వారికి జూన్ 10 వరకూ వ్యాక్సిన్లు అందుబాటులో లేవని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ఈ మేరకే వారికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు.
కొందరు వ్యక్తులు జంతువుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. జంతువులను హింసలు పెడుతుంటారు. కనికరం లేకుండా వాటి ప్రాణాలు కూడా తీస్తుంటారు. గతంలో కొందరు ఆకతాయిలు కుక్కపిల్లల్ని నిప్పుల్లో వేసి పైశాచిక ఆనందం పొందారు. మరోచోట కోతికి ఉరివేసి చిత�
ఢిల్లీలోని ద్వారకాలోని వెగాస్ మాల్లో ఢిల్లీ మొట్టమొదటి డ్రైవ్-థ్రూ వ్యాక్సినేషన్ సెంటర్(ఇక్కడ ప్రజలు తమ కారులోనే కూర్చొని వ్యాక్సిన్ వేయించుకోవచ్చు)ని బుధవారం సీఎం కేజ్రీవాల్ ప్రారంభించారు.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం అతి తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో రైల్వేశాఖ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. 59 రైళ్లను శనివారం రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) లెక్కల ప్రకారం.. (ఢిల్లీలో ఉన్న వారితో కలిపి) 420 డాక్టర్లు కరోనావైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది.
దిక్కుమాలిన కరోనా..బారిన పడి. డాక్టర్లు కూడా చనిపోతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో చనిపోతున్నారని తెలుస్తోంది. డాక్టర్ల మరణాలకు సంబంధించి...ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వివరాలు వెల్లడించింది.
ఢిల్లీలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్టెరాయిడ్ మందులను నిర్ధిష్ట పరిమితిలో వాడాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ వివిధ హాస్పిటల్స్,డాక్టర్లకు గురువారం విజ్ఞప్తి చేశారు.