Home » Delhi
వలస కార్మికుల కోసం ప్రారంభించిన పథకాల తీరుపై వారం రోజుల్లో సమాధానం చెప్పాలి. లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కరువైంది..కనీసం తినడానికి సరిపడేలా డబ్బు సంపాదించుకొనే మార్గం చూపాలి..ఏ ఒక్కరు ఆకలితో అలమటించకూడదు..అంటూ..అటు..కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభు�
కరోనా కష్టంలో ఊపిరి అందక అల్లాడిపోతున్నవారికి ప్రాణవాయువుని అందించి ప్రాణాలు కాపాడుతోంది హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఎన్జీఓ. దేశంలో ఆక్సిజన్ కొరతతో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితుల్లో ఉచితంగా ప్రాణవాయువుని అందించేందుకు �
ఢిల్లీకి తగినన్నీ వ్యాక్సిన్ మోతాదులు సరఫరా చేసేందుకు కోవాగ్జిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ నిరాకరించిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బుధవారం తెలిపారు
రుయా ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 80 మంది డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. పైగా వారంతా ఒకే ఆసుపత్రికి చెందిన వారే. అందులో ఒక శస్త్రచికిత్స నిపుణుడు మహమ్మారికి బలయ్యారు. అయినా ఆ ఆసుపత్రి వైద్యులు తన ధర్మం మరిచిపోకుండా కరోనా బాధితులకు చికిత్స
ఢిల్లీకి గండం గడిచింది
ఢిల్లీలోని అన్ని మీడియా హౌస్ లలో మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది.
పని దొరక్క.. ఉండటానికి వసతి లేక వేలాది మంది వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి దొరక్క కడుపు కాల్చుకొని బతుకుతున్నారు. అలాంటి వారికి చేయూత అందించడానికి బాలీవుడ్ నటి సన్నీలియోన్ ముందుకు వచ్చింది.
సరదాగా మొదలు పెట్టిన పనులు కొన్ని సమయాల్లో జీవితాలను మలుపు తిప్పుతాయి. ఆ సరదా పనులే ఫ్యూచర్ లో జీవనాధారం కావొచ్చు. కష్టకాలంలో ఆదుకోవచ్చు. కరోనా సంక్షోభం వేళ.. అలాంటి సరదా పనే ఇప్పుడు ఎంతోమందికి జీవనోపాధిగా మారింది. కోవిడ్ టిఫిన్స్...
కరోనా సోకి హోం ఐసొలేషన్ లో ఉన్న ఢిల్లీ వాసులు ఇకపై ఆక్సిజన్ అందుబాటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.