Home » Delhi
అంబులెన్స్ అనగానే పెద్ద వాహనమే గుర్తుకొస్తుంది. నాలుగు చక్రాలతో కూడిన వ్యాన్లు అంబులెన్స్ లుగా ఉన్నాయి. కానీ, ఆటో అంబులెన్స్ లు ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నారా? అవును ఆటో అంబులెన్స్ లు కూడా వచ్చేశాయి. అదీ ఆక్సిజన్ సౌకర్యం ఉన్నాయి.
భారతదేశంలో విలయం తాండవం చేసిన కరోనా మహమ్మారి ఉధృతి కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటివరకూ విజృంభించిన కరోనావైరస్.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఢిల్లీలోని Batra Hospital 2021, మే 01వ తేదీ శనివారం ఉదయం ఆక్సిజన్ సరఫరా అందలేదు. ఆక్సిజన్ అందక..8 మంది మృత్యువాత పడ్డారు.
భారత్ లో పెరుగుతున్న కరోనా మరణాలతో దేశం అల్లాడిపోతోంది. కరోనా వస్తే ఆస్పత్రిలో బెడ్స్ దొరకని పరిస్థితి. దొరికినా ఆక్సిజన్ లేని దుస్థితి. దీంతో రోజు రోజుకు కరోనా మరణాలు పెరుగుతున్నాయి. ఈక్రమంలో మృతదేహాలను కాల్చటానికి కట్టెలు కూడా కొరతగా ఉన�
Business Man gives free food to the quarantine families : కరోనా వన్..కరోనా టూ అన్నట్లుగా తయారైంది మహమ్మారి జనాల్ని చంపేస్తున్న దారుణ పరిస్థితులు చూస్తుంటే. సీజన్ వన్ లో భయపెట్టిన కరోనా ఇప్పుడు హడలెత్తిస్తోంది. ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్లే దొరకని ప�
Dog Crematorium Site : దేశ రాజధాని ఢిల్లీ..కరోనాతో అతలాకుతలమవుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. మరణాల సంఖ్య కూడా అదే విధంగా ఉంటుండడంతో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా..ఫలితాలు అంతగా కనిపించడం లేదు. ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత, ఆక్
GNCTD Act దేశ రాజధానిలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న ఈ సమయంలో వివాదాస్పద జీఎన్ సీటీడీ(Government of National Capital Territory of Delhi)సవరణ చట్టం 2021ని అమల్లోకి తీసుకొస్తూ బుధవారం కేంద్ర హోంమంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బిల్లును మార్చి-2021లో పార్లమెంటు ఆమోద�
మే చివరి నాటికి ఢిల్లీలో వివిధ హాస్పిటల్స్ లో కొత్తగా 44 ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి
కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
Gangaram Hospital In Delhi : కరోనా వైరస్ రెండో వేవ్ ఉధృతి కారణంగా దేశ రాజధాని ఢిల్లీ ఆక్సిజన్ కొరతతో అల్లాడిపోతోంది. సమయానికి ఆక్సిజన్ లభించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీని కారణంగా..ఆసుపత్రులలో రోగులను చేర్చుకోలేని పరిస్థితి నెలకొంది. చివరి