Home » Delhi
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంగళవారం కేజ్రీవాల్ ప్రకటించారు.
భారతదేశంలో ఎంతో పేరుపొందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కెకె అగర్వాల్ కరోనాతో కన్నుమూశారు. 60 ఏళ్ల వయస్సులో డాక్టర్ అగర్వాల్ కరోనా మహమ్మారి సోకి ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
వ్యాక్సిన్ పాలసీపై ప్రధాని మోడీని విమర్శిస్తూ ఢిల్లీలో నిరసన చేసిన 25మంది అరెస్టుపై రాహుల్ గాంధీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన కాంగ్రెస్ లీడర్..
ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు కాస్త తగ్గుతున్నప్పటికీ లాక్డౌన్ను మరోసారి పొడిగిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది.
ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లతో ప్రచారం చేస్తున్న 12మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనావైరస్ మహమ్మారి ...
కరోనా సమయంలో మెస్సయ్యగా మారిపోయిన సోనూసూద్.. కష్టం అంటే వచ్చేస్తున్నాడు. బెడ్, ఆక్సిజన్ ఏదైనా సరే అవసరం అయితే నేనున్నా అంటూ దేశమంతా సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు విడవకూడదు అనే లక్ష్యంతో ఒకే ఒక్క మిస్డ్
ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానాలలో నమోదవుతున్న కేసులను బట్టి చూస్తే ఆయా రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుతున్నట్లుగానే కనిపిస్తుంది.
కరోనా మహమ్మారి విలయంతో విలవిలలాడిపోతున్న ఇండియాకు కాస్త రిలీఫ్ లభించింది. వరుసగా రెండోరోజు కూడా కరోనా కొత్త కేసులు, మరణాల్లో కాస్త తగ్గుదల కనిపించింది.
కరోనా మహమ్మారి దేశంలో విలయం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ లో ఈ మహమ్మారి మరింత ప్రాణాంతకంగా మారింది. దేశవ్యాప్తంగా ఎంతోమందిని పొట్టనపెట్టుకుంటోంది. ఇప్పటికే ఎంతో మంది సామాన్యులతో పాటు ప్రముఖులను కరోనా కాటేసింది. తాజాగా మరో ప్రముఖ వ్యక్తి కరోన
ఢిల్లీ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా వల్ల చనిపోయిన వారిని దహనం చేయడానికి కట్టెల కొరత ఏర్పడిన విషయం తెలిసిందే.