Home » Delhi
ఢిల్లీలో ఆక్సిజన్ కొరతపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎవరైనా ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటే ఉరితీస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఢిల్లీలో ఆక్సిజన్ కొరత ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కోవిడ్ ఆస్పత్రులకు సరైన సమయంలో మెడికల్ ఆక్సిజన్ సరఫరా జరగకపోవడంతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఢిల్లీలో ఒక్కసారిగా కరోనా కేసులు భారీగా పెరిగిపోవడానికి బ్రిటన్ రకం వేరియంటే కారణమని
దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఆస్పత్రుల దగ్గర కనిపించే దృశ్యాలు కలచివేస్తున్నాయి. కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతున్నా.. ఏమీ చేయలేని నిస్సహాయతతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
దేశవ్యాప్తంగా కరోనా కారణంగా దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ లేవు. అటు ఆక్షిజన్ కొరత కూడా ఏర్పడింది. ఈ క్రమంలో సరైన సమయంలో వైద్యం అందక కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. దే�
సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న వేళ ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Delhi Covid Lockdown: దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోగా.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చెయ్యాలని కీలక నిర్ణయం తీసుకుంది. నేటి(19 ఏప్రిల్ 2021) రాత్రి నుంచి వారంరోజుల పాటు ఢిల్లీలో లాక్ డౌన్ వి�
కరోనా మనుషుల మధ్య చిచ్చు రేపుతోంది. మానవత్వం మంట గలుస్తోంది. కనీసం డెడ్ బాడీస్ ను పట్టించుకోవడం లేదు. సొంత తండ్రి, తల్లి, కూతురు అని కూడా చూడడం లేదు.
ఢిల్లీలో వీకెండ్ లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. ప్రజలు కూడా సహకరించడంతో రోడ్లన్ని నిర్మాణుష్యంగా మారాయి.