Home » Delhi
దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లజపత్ నగర్ సెంట్రల్ మార్కెట్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే నేడు ఉదయ్ నగర్ లోని ఓ షూ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
దేశ రాజధానిలో ఢిల్లీలో ఆదివారం 124 కొత్త కోవిడ్ కేసులు,ఏడు మరణాలు నమోదయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. పేలుడు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళలకు గురయ్యారు. పేలుడు ధాటికి మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అయితే ప్రాణనష్టం సంభవించలే
ఆర్మీ ఆఫీసర్గా చెప్పుకుంటూ ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అర్చనా రెడ్ లైట్ గ్రేటర్ కైలాశ్-1 ప్రాంతం దగ్గర అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఢిల్లీలోని మోహన్ గార్డెన్ లో ఉండే దిలీప్ కుమార్...
గతేడాది కరోన కాలంలో వైరల్ వీడియోతో యావత్ దేశానికి పరిచయమైన ఢిల్లీలోని ‘బాబా కా దాబా’ ఓనర్ కాంతా ప్రసాద్ (81) ఆత్మహత్యాయత్నం చేశాడు.
లోక్ జనశక్తి పార్టీ(LJP) నేత చిరాగ్ పాశ్వాన్ సోదరుడు, LJP రెబల్ ఎంపీ ప్రిన్స్ రాజ్ పాశ్వాన్ పై ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేసింది.
యమునా నదిలో అంతకంతకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించటానికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఐఎస్ ప్రమాణాలు లేని సబ్బులు, డిటర్జెంట్ల అమ్మకం, నిల్వ, రవాణా, మార్కెటింగ్ను ప్రభుత్వం నిషేధించింది. నాణ్యత లేని సబ్బులు, డిటర్జ
ఈ ఏడాది జనవరి 29న న్యూ ఢిల్లీలో ప్రధాని,రాష్ట్రపతి హాజరైన బీటింగ్ రిట్రీట్ జరుగుతున్న విజయ్ చౌక్ కి 2 కిలోమీటర్ల దూరంలోని అబ్దుల్ కలాం రోడ్డులోని ఇజ్రాయెల్ ఎంబసీ బయట సాయంత్రం సమయంలో జరిగిన బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కీలక ఆధా�
ఢిల్లీ ఎయిమ్స్ లో పిల్లలపై కోవాగ్జిన్ క్లినికల్ పరీక్షలు చేయనున్నారు. ఇప్పటి వరకు 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో అంతకంటే చిన్న వయస్సువారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలనే ఉద్ధేశ్యంతో దేశ రాజధాని ఢిల�
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ పీసీఆర్ టెస్టులు తప్పనిసరిగా చేయాలనే నిబంధనను ఎత్తేసింది ఢిల్లీ ప్రభుత్వం. సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేస్తూ.. వెంటనే అమలుకావాలని ఆదేశాలిచ్చింది.