Home » Delhi
ఆఫ్గనిస్తాన్ భూభాగంపై తాలిబన్లు పట్టుసాధిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సిటీలో ఏదైనా నాయీస్ పొల్యూషన్ చేశారా.. ఇక అంతే భారీ మొత్తంలో ఫైన్ కట్టాల్సిందే. ఈ మేర ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (DPCC) అమెండ్మెంట్ రిలీజ్ చేసింది. రీసెంట్గా అమల్లోకి వచ్చిన ఫైన్లను బట్టి దాదాపు రూ.1లక్ష వరకూ ఉండొచ్చని అధికారులు అంటున్నా�
శాంసంగ్ కార్యాలయాలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు దాడులు నిర్వహించారు. కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసిందన్న అనుమానాలతో ముంబై, ఢిల్లీల్లోన ఉన్న శాంసంగ్ కార్యాలపై డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
దేశ రాజధానిలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉత్తర ఢిల్లీలోని బడా హిందూరావ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు 20 నుంచి 25 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన మంత్రి వర్గాన్ని ఈరోజు సాయంత్రం విస్తరించారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో ఉన్న హర్యానాలో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై దీని తీవ్రత 3.7 గా నమోదైంది. హర్యానాలో భూకంప ప్రభావం ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ దాని ప్రభావం కనిపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తె�
ఢిల్లీలోని ఓ షెల్డర్ హోం నుంచి 10మంది అమ్మాయిలు తప్పించుకుని పారిపోయారు. హోంలో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలోంచి దూరి పారిపోయినట్లుగా తెలుస్తోంది. పరార్ అయిన యువతుల కోసం పోలీసులు అన్ని ప్రాంతాల్లోను గాలిస్తున్నారు.
వాతావరణం మారిపోతోంది. వర్షాకాలంలో ఎండ వేడిమి అధికంగా ఉంటోంది. ఉత్తరాది రాష్ట్రాలు వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. రుతుపవనాలు రెండు వారాలుగా ఆగిపోవడంతో విపరీతమైన వేడి పెరిగింది. ఉత్తర భారతదేశంలో వాతావరణం వేసవిని తలపిస్తోంది. ఎం�
కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడం.. హుటాహుటిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఢిల్లీ విమానం ఎక్కడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టీపీసీసీ కొత్త చీఫ్ నియామకం కాంగ్రెస్లో సెగలు పుట్టిస్తుండటంతో.. హైకమాండ్ నేరుగా రంగంలోకి దిగింది.
తీవ్రమైన హీట్ వేవ్స్ కారణంగా దేశ రాజధానితో పాటు చుట్టుపక్కల సిటీల్లో ఎండలు దంచికొడుతున్నాయి.