Home » Delhi
ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగి, తక్కువ ధరకే డేటా లభించటంతో చాలామంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. అందులో ఎక్కువ మంది చాటుమాటుగా పోర్న్ చూస్తారని చాలామందికి తెలుసు. కానీ ఎవరు ఎవరితోనూ పైకి చెప్పుకోరు తమ సన్నిహితులతో తప్ప.
దేశ రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన ధ్వయంగా నరేంద్ర మోదీ-అమిత్ షాలకు పేరుంది. వాళ్లిద్దరినీ ఢీకొట్టే ప్లాన్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వేశారా..? 2024 నాటికి విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా రేసులో ముందుండేందుకు రూట్ మ్యాప్ క్లియర్ చేసు
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమం 2021 జులై 26కు ఎనిమిది నెలలు పూర్తి చేసుకుంది. గతేడాది నవంబర్ 26న మొదలుపెట్టిన ఉద్యమం 240 రోజులుగా సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజహాన్ పూర్, పల్వాల్ సరిహద్దుల్లో కొనసాగుతూనే ఉంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ చూపు హస్తిన రాజకీయాల వైపు మళ్లింది. ఆమెకు హస్తిన పాలిటిక్స్ కొత్త కాకపోయినా.. బెంగాల్లో గెలిచిన తర్వాత.. ఆమె వేస్తున్న అడుగు ఢిల్లీ పీఠం వైపే అన్నది స్పష్టం�
దేశ రాజధాని ఢిల్లీలో ఓ ప్రజాప్రతినిథి భార్యకే టోకరా వేశారు దొంగలు. నడిరోడ్డుమీద పట్టపగలు TMC ఎమ్మెల్యే భార్యను మాయ చేసి కారులోంచి క్యాష్, బంగారం, ఐఫోన్, డాక్యుమెంట్ దోచుకుపోయారు.
ఆందోళన పేరుతో హింసాత్మక ఘటనలకు పాల్పడేవారు రైతులు కాదు పోకిరీలు, ఆకతాయిలు అంటూ వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి మీనాక్షీ లేఖి రైతులకు క్షమాపణ చెప్పారు.
నూతన వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు.. ప్రభుత్వం ఆ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.
జమ్మూలో డ్రోన్ దాడులతో ఢిల్లీలో హైఎలెర్ట్ ప్రకటించారు అధికారులు. దేశరాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక కట్టడం ఎర్రకోటలోకి ప్రవేశాలను నిలిపివేస్తూ ఆంక్షలు విధించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసే వరకు ఆంక్షలు కొనసాగుతాయి.
ఢిల్లీలో రామ్లీలా మైదానానికి ఆనుకొని ఉన్న హనుమాన్ వాటిక ఆలయానికి చెందిన గౌషాల చారిత్రాత్మక క్షణానికి సాక్షిగా మారింది. ఇక్కడ ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఎంఆర్ఎం) ఆఫీసు బేరర్లు ఆవును చట్టబద్ధంగా విరాళంగా ఇచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీకి ఉగ్రదాడి ప్రమాదం పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు చేశాయి. ఆగస్టు , స్వాతంత్ర్య దినోత్సవం దగ్గరపడుతున్న వేళ ఈ హెచ్చరికలు జారీ కావటంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యాయి.