Home » Delhi
కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్స అందిస్తూ, అవిశ్రాతంగా పనిచేస్తున్న వైద్యులను చప్పట్లతో గౌరవించిన మరుసటి రోజే.. కరోనా భయంతో వారిని అద్దె ఇళ్ల నుంచి గెంటివేస్తున్నారు.
దేశరాజధాని ఢిల్లీలో పూర్తిస్థాయిలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. గడిచిన 40గంట్లలో ఢిల్లీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదని మంగళవారం(మార్చి-24,2020)సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఒకవేళ కరోనా మహమ్మారి కనుక ఢిల�
ప్రతి ఒక్కరూ ఇప్పడు కరోనాపై యుధ్ధం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచ యుద్దం కంటే ప్రమాదకరంగా భావించి కరోనాపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్త�
ఓ వైపు కరోనా భయ పెడుతుంటే..కొన్ని షాకింగ్ ఘటను వెలుగు చూస్తున్నాయి. అటు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. లాక్ డౌన్ లు ప్రకటిస్తున్నాయి. అయితే..ఢిల్లీలో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఓ యు�
చరిత్రలో తొలిసారిగి ఢిల్లీ AIIMS(ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) OPD సర్సీసులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. స్పెషాలిటీ మరియు అన్నీ కొత్త మరియు ఫాలో అప్ పేషెంట్ రిజిస్ట్రేషన్ తో సహా ఓపీడీ సర్వీసులను నిరవధికంగా షట్ డౌన్ చేయాలని
కరోనా వైరస్ దృష్ట్యా దేశారాజధాని ఢిల్లీ ఇప్పటికే పూర్తిగా లాక్ డౌన్ అయిపోయింది. మార్చి-31వరకు స్కూల్స్,కాలేజీలు,థియేటర్లు,మాల్స్,రెస్టారెంట్లును మూసివేస్తున్నట్లు ఇప్పటికే ఢిల్లీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. వైరస వ్యాప్తిని నిరోధ�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని ఆసరాగా చేసుకుని మాస్క్, శానిటైజర్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఈ నేపథ్యంలో మాస్కులు, శానిటైజర్లు ధరలు ఖరారు అయ్యాయి.
నిర్భయ నిందితుల ఉరి గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్..
నిర్భయ నిందితుల ఉరి.. సెలబ్రిటీల స్పందన..
2012 డిసెంబర్ 16 భారత దేశ చరిత్రలో మాయని మచ్చను మిగిల్చిన రోజు. ఆశలే ఊపిరిగా సాగిన ఓ యువతి పట్ల ఆరుగురు మృగాళ్లు అత్యంత క్రూరంగా వ్యవహరించిన రోజు. కదులుతున్న బస్సులో నిర్భయ పట్ల కర్కషంగా ప్రవర్తించిన రోజు. ఇంతకీ అసలు ఆరోజు ఏం జరిగింది? 2012 డిసెంబర్