Home » Delhi
ప్రపంచమంతా కరోనా మయం. నాలుగుగోడల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికేస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే జీవితం ముగిసిపోయినట్లే భావిస్తున్నారు. ఇదే వాస్తవమా. దీని నుంచి బయటపడటానికి మార్గమేంటి. అనే దానిపై వైరస్ నుంచి బయటపడ్డ వ్యక్తిని
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇంకా విజృంభిస్తూనే ఉంది. లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుండడం తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. ఇప్పటికే వేలాది మంది మృతి చెందుతున్నారు. భారతదేశంలో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ భూతం 27 మందిని బలి తీసుకుంది. వేయికి పైగా పాజిటివి కేసులు �
వలస కార్మికులు తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళే బదులుగా,ఎక్కడున్న వారు అక్కడే ఉండిపోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఇప్పటి వరకు గ్రామాలకు చేరుకోని కరోనా వైరస్,గ్రామాలకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కేజ్రీవాల్ త�
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 19కి చేరింది.
కరోనా.. కోవిడ్.. పేరు ఏదైనా ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి రోగం.. దేశాలకు దేశాలు.. రాష్ట్రాలకు రాష్ట్రాలు.. ఊర్లకు ఊర్లు.. పేద, ధనిక, కులం, మతం అనే భేదాలు లేకుండా వణికిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో మన దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కరోనాను కట్టడి చేస�
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. తీహార్ జైలు అధికారులు 356 ఖైదీలను విడుదల చేశారు.
ఎన్కటి కాలం వచ్చేసిందా ? ఊరికి పోదామంటే..కాలి నడకన వెళ్లేవారు. ప్రస్తుతం అదే సీన్ ఇప్పుడు కనబడుతోంది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా వందల కిలోమీటర్లు నడుస్తున్నారు. సొంతూళ్లకు వెళ్లడానికి వలస కూలీలు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఒక్క వలస �
వలస కార్మికులు రోడ్డుపై కాలినడకన ఇంటికి వెళ్తున్నట్లు ఉన్న అనేక ఫోటోలు వైరల్ కావడంతో విమాన వాహక నౌక స్పైస్ జెట్ ముందుకు వచ్చింది. వలస కార్మికులను ఢిల్లీ మరియు ముంబై నుంచి బీహార్ కు విమానంలో తీసుకెళ్లేందుకు ముందుకు వచ్చింది.
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించటంతో వేలాది మంది రోజువారి కూలీలు, వలస కార్మికులు రాజధాని ఢిల్లీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. వీరికోసం ఇప్పటికే ఢిల్లీలో నిర్వహిస్తున్న నిరాశ్రయ భ
కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటోంది. దేశ రాజధానిలో కూడా వైరస్ ప్రబలుతోంది. ఈ కారణంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో కూలీలు, వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా ఢిల్లీలో నైట్ �