Home » Delhi
ఏపీలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఒక్కరోజే 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య
ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ ప్రభుత్వ హాస్పిటల్ ను మూసివేశారు అధికారు. ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్ కు కరోనా వైరస్(COVID-19) సోకినట్లు తేలడంతో హాస్పిటల్ ను మూసివేశారు. హాస్పిటల్ బిల్డింగ్స్ ఓపీడీ,ఆఫీసుులు మరియు ల్య�
దేశవ్యాప్తంగాలాక్ డౌన్ అమలవుతున్నవేళ.. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో అల్లర్లు సృష్టించేందుకు ఇద్దరు యువకులు పన్నిన కుట్రను పోలీసుల చేధించారు. నగరంలోని రియాసత్ నగర్ కు చెందిన హర్షద్, బాబానగర్ కు చెందిన అబ్దుల్ వసీ ..ఇద్దరూ చిన్నప్పటి స్న�
దేశంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం, దానికి ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ భవనం కారణం కావడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మత ప్రార్థనలకు వచ్చిన విదేశీయుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులను వెంటనే వా�
కరోనా వైరస్ మహమ్మారి అదుపులోకి వచ్చిందని కేంద్రం ప్రభుత్వం అనుకుంటున్న సమయంలో ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ బాంబు పేలింది. ఒక్కసారిగా దేశంలో కలకలం రేగింది.
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ అలజడి రేగింది. అంతా కంట్రోల్ లో ఉంది, కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది, లాక్ డౌన్ నిర్ణయం ఫలితాన్ని ఇస్తోంది అని ప్రభుత్వాలు,
భారతదేశంలో కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడానికి కారణమైన ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలోని ఒక మత శాఖ ప్రధాన కార్యాలయాన్ని మూసివేశారు. 800 మందిని బస్సులలో బయటికి తీసుకెళ్లి నగరంలోని వివిధ ప్రాంతాలలో క్వారంటైన్ లో ఉంచా
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాప్తి నిరోధానికి దేశంలో 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించి అమలు చేస్తున్నారు. జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా వలస కూలీలు, అసంఘటిత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. వీరితో పాటు ఢిల్లీలోని వేలాద
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన తగ్లిబీ జమాత్ నిర్వహించిన మతపరమైన సమావేశానికి హాజరైన వారిలో దాదాపు 448మందిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయని మంగళవారం(మార్చి-31,2020) ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. మార్చి-1నుంచి 15వరకు నిజాముద్దీన్ లోని మ�
దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో చాలామంది రెండువారాలకు పైగా ఉన్నారు. వాళ్లకు కరోనా ఉందనే విషయం ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఢిల్లీలో సోమవారం ఒక్కరోజే 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 18మంది సభకు హాజరైన వాళ్లే కావడం అందర్నీ ఉ�