Delhi

    ఈసారి మన టార్గెట్ 67 ప్లస్

    December 21, 2019 / 03:52 PM IST

    దేశ రాజధాని ఢిల్లీకి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపు కోసం పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్

    చంపేస్తామంటూ గౌతమ్ గంభీర్‌కు బెదిరింపు కాల్స్ 

    December 21, 2019 / 03:20 PM IST

    బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్, బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్‌కు బెదిరింపులు వస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఢిల్లీ పోలీసులకు గంభీర్ ఫిర్యాదు చేశారు.

    సైనికులకు శాటిలైట్ ఫోన్లు

    December 21, 2019 / 01:53 PM IST

    సైనికులకు శాటిలైట్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. శాటిలైట్ కమ్యూనికేషన్(వీ శాట్) ఆధారంగా ఈ సౌకర్యం కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

    చలి..చలి : ఢిల్లీలో భారీగా పొగమంచు..46 విమాన సర్వీసుల మళ్లింపు

    December 21, 2019 / 03:44 AM IST

    దేశ రాజధానిని పొగమంచు కమ్మేస్తోంది. దట్టంగా అలుముకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి దాక..పొల్యూషన్‌తో సమస్యలు ఎదుర్కొన్న ప్రజలు..ఇప్పుడు పొగమంచుతో అల్లాడుతున్నారు. వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. దూరం నుంచి ఎదురుగా వస్తున�

    ఆఫ్గనిస్తాన్ లో భూకంపం..వణికిన ఉత్తర భారతం

    December 20, 2019 / 01:34 PM IST

    ఆఫ్గనిస్తాన్‌,పాకిస్తాన్ లతో పాటుగా ఉత్తర భారతదేశంలో పలుచోట్ల ఇవాళ(డిసెంబర్-20,2019) తీవ్ర భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం సాయంత్రం 5.20 గంటలకు చోటుచేసుకున్న ఈ భూకంపంతో ఒక్కసారిగా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఆఫ్గనిస్తాన్ లో�

    పోలీసులకు మస్కా కొట్టి ఆందోళనలో పాల్గొన్న భీమ్ ఆర్మీ చీఫ్

    December 20, 2019 / 12:13 PM IST

    పోలీసులకు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ గట్టి ఝలక్ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భీమ్ ఆర్మీ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో నిరసన కారులు శుక్రవారంనాడు జామా మసీదు వద్దకు చేరుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో అలర్ట్ అయి�

    free WiFi: ప్రపంచంలోనే తొలి సారి ఢిల్లీ మొత్తం

    December 20, 2019 / 05:58 AM IST

    ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటర్నెట్ సర్వీసుల్లో సంచలన ప్రకటన చేశారు. గురువారం ఫ్రీ వైఫై స్కీమ్ లాంచ్ చేయనున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. పౌరసత్వ చట్ట సవరణ విషయంలో ఆందోళన చెలరేగుతుండటంతో అధికారులు ఇంటర్నెంట్ సేవలు నిల

    CAA Protest : మంగళూరులో పోలీసుల కాల్పులు..ఇద్దరి మృతి

    December 20, 2019 / 01:10 AM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగుళూరు, లక్నోలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు చనిపోయారు. అటు దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు, కేరళ, చెన్నై, లక్నో సహా పలు  నగరాల్లో ఆందోళన కారులు బీభత్స

    రిపబ్లిక్ డే వేడుకలకు ఎంపికైన తెలంగాణ రాష్ట్ర శకటం

    December 19, 2019 / 03:43 PM IST

    ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర శకటం ఎంపికయింది. గణతంత్ర వేడుకల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా బతుకమ్మ, మేడారం జాతర,వేయి స్థంబాల గుడితో తెలంగాణ శకటం ఆకట్టుకోనుంది.

    ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే ఏపీ అగ్రస్థానం

    December 19, 2019 / 01:31 PM IST

    జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. వివిధ విభాగాల్లో ఏపీకి 4 అవార్డులు దక్కాయి.

10TV Telugu News